Home / Tag Archives: t20

Tag Archives: t20

చెన్నై కి రోహిత్ ఆడితే..?

టీమిండియా కెప్టెన్  రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి తొలగించడంతో అతను వేరే జట్లకు ఆడితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. తాజాగా మాజీ చెన్నై ప్లేయర్ బద్రినాథ్ కూడా దీనిపై ట్వీట్ చేశారు. ఒకవేళ రోహిత్  చెన్నై కి ఆడితే ఎలా ఉంటుంది అని పేర్కొన్నారు. చెన్నైకి రోహిత్ ఆడాలని, ధోనీ తర్వాత అతడిని కెప్టెన్ చేయాలని పలువురు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Read More »

సూర్యకుమార్ పోస్టు వైరల్

టీమిండియా తాత్కాలిక టీ20 కెప్టెన్ సూర్యకుమార్ పెట్టిన పోస్టు వైరల్ అవుతుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను ముంబై ఇండియన్స్ కెప్టెన్ నుండి తప్పించడంతో సూర్యకుమార్ తన ఇన్ స్టాగ్రామ్ లో స్పందిస్తూ హార్ట్ బ్రేక్ ఏమోజీని పోస్టు చేశారు. గత కొన్నేళ్ళుగా రోహిత్ శర్మ సూర్యకుమార్ ముంబై ఇండియన్స్ కి కీలక ఇన్నింగ్స్ లు ఆడుతున్నారు. తాజాగా ముంబై తీసుకున్న నిర్ణయం సూర్యకు కూడా మింగుడు పడట్లేదని అభిమానులు …

Read More »

టీమిండియాకు బిగ్ షాక్

ప్రస్తుతం జరుగుతున్న  వ‌ర‌ల్డ్‌క‌ప్ మ్యాచ్‌లో గాయ‌ప‌డ్డ హార్దిక్ పాండ్యా  ఆస్ట్రేలియాతో జ‌ర‌గ‌నున్న టీ20 సిరీస్‌కు దూరం కానున్నాడు. కాలి మ‌డిమకు గాయం కావ‌డంతో.. వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ స‌మ‌యంలో అత‌ను గాయ‌ప‌డ్డాడు. వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం హార్దిక్ పాండ్యా స్థానంలో ప్ర‌సిద్ధ్ కృష్ణ‌ను తీసుకున్న విష‌యం తెలిసిందే. అయితే వ‌ర‌ల్డ్‌క‌ప్ త‌ర్వాత ఆస్ట్రేలియాతో జ‌రిగే అయిదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు కూడా హార్దిక్‌ను ప‌క్క‌న‌పెట్టేశారు. ఆస్ట్రేలియాతో పాటు సౌతాఫ్రికాతో జ‌రిగే మూడు …

Read More »

ధోనీ అభిమానులకు బ్యాడ్ న్యూస్

టీమిండియా జట్టుకు చెందిన సీనియర్ మాజీ ఆటగాడు.మాజీ కెప్టెన్ . అంతర్జాతీయ ఫార్మాట్లన్నింటికి గుడ్ బై చెప్పిన ఎంఎస్ ధోనీ ఈ ఏడాది ప్రారంభం కానున్న ఐపీఎల్ సీజన్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నరా..?. ఇప్పటికే అన్ని ఫార్మాట్లన్నింటికి గుడ్ బై ఐపీఎల్ తో తన అభిమానులను..క్రికెట్ అభిమానులను ఆలరిస్తున్న ధోనీ ఇక గ్రౌండ్ లో కన్పించాడా..?. అంటే అవుననే అని తెలుస్తుంది. వచ్చే నెల మార్చి …

Read More »

కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాక్

టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్ కు బీసీసీఐ షాకిచ్చింది.ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా వ్యవహరించిన రాహుల్ ను వన్డేలకు ఆ బాధ్యతల నుంచి తప్పించింది. వన్డే సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్గా హార్దిక్ పాండ్యాను ప్రకటించింది. ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ ఫాన్స్ సోషల్ మీడియా వేదికగా బీసీసీఐపై విమర్శలు చేస్తున్నారు. కొద్దిరోజులుగా రాహుల్ పేలవమైన ఫామ్ తో విమర్శలు …

Read More »

రాంచీ వేదికగా టీమిండియా తొలి టీ20 పోరు

వరుస సిరీస్‌ విజయాలతో జోరుమీదున్న టీమ్‌ఇండియా మరో సిరీస్‌కు సిద్ధమైంది. వన్డే ఫార్మాట్‌లో న్యూజిలాండ్‌ను క్లీన్‌స్వీప్‌ చేసిన భారత్‌.. శుక్రవారం నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ ఆడనుంది. రాంచీ వేదికగా తొలి పోరు జరుగనుండగా.. వన్డేల్లో ఎదురైన పరాజయాలకు బదులు తీర్చుకోవాలని న్యూజిలాండ్‌ చూస్తున్నది. విరామం లేకుండా ఆడటం వల్ల ఆటగాళ్లు అలసిపోకుండా ఉండేందుకు ఈ సిరీస్‌ నుంచి సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. యువ భారత జట్టుకు హార్దిక్‌ పాండ్యా …

Read More »

రెండో టెస్టుకు కూడా రోహిత్ దూరం

 బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో వన్డే, తొలి టెస్టుకు డేరింగ్ డ్యాషింగ్ బ్యాట్స్ మెన్ .. కెప్టెన్ రోహిత్ శర్మ బొటనవేలి గాయంతో దూరమైన తాజాగా రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. ఈ నెల 22న ఢాకాలో చివరిదైన రెండో టెస్టు ప్రారంభమవుతుంది. గాయం తర్వాత ముంబైకి చేరుకున్న రోహిత్ అక్కడే చికిత్స తీసుకుంటున్నాడు. గాయం తీవ్రంగా ఉండడంతో రెండో టెస్టుకు కూడా దూరమయ్యాడు. రోహిత్ దూరం కావడంతో తొలి టెస్టుకు …

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ -బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్

ఇండియాతో జ‌రుగుతున్న మూడ‌వ టీ20లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నది న్యూజిలాండ్‌. వ‌ర్షం వ‌ల్ల టాస్‌ను అర‌గంట ఆల‌స్యంగా వేశారు. ఇండియా జ‌ట్టులో ఓ మార్పు చేశారు. వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్థానంలో హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ను తీసుకున్నారు. తొలి టీ20 వ‌ర్షం వ‌ల్ల ర‌ద్దు అయిన విష‌యం తెలిసిందే. ఇక రెండ‌వ మ్యాచ్‌లో ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో సూర్య కుమార్ యాద‌వ్ సూప‌ర్ సెంచ‌రీతో ఆక‌ట్టుకున్నాడు.

Read More »

ఇండియా వర్సెస్ కివీస్ టీ20కి వర్షం అడ్డంకి

ఈరోజు శుక్రవారం వెల్లింగ్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో ఇవాళ తొలి టీ20 ఆడ‌నున్న‌ది ఇండియా. అయితే వెల్లింగ్ట‌న్‌లో ప్ర‌స్తుతం వ‌ర్షం కురుస్తోంది. అక్క‌డ ద‌ట్ట‌మైన మేఘాలు క‌మ్ముకున్నాయి. హార్ధిక్ పాండ్యా నేతృత్వంలోని టీమిండియా జ‌ట్టు ఈ మ్యాచ్‌కు ప్రిపేర‌య్యింది. భారీ వ‌ర్షం వ‌ల్ల పిచ్‌పై ఇంకా క‌వ‌ర్స్‌ను ఉంచారు. టాస్ కూడా ఆల‌స్యం అవుతోంది.

Read More »

విరాట్ కోహ్లీ తాజాగా  మరో ఘనత

టీమ్‌ఇండియా స్టార్‌ బ్యాట్స్‌మెన్‌.. మాజీ కెప్టెన్.. సీనియర్ ఆటగాడు కింగ్‌ విరాట్ కోహ్లీ తాజాగా  మరో ఘనత సాధించాడు. ఇందులో భాగంగా క్రికెట్ లో  రెండు టీ20 ప్రపంచకప్‌లలో అత్యధిక పరుగులు చేసిన మొదటి ఆటగాడిగా నిలిచాడు. తాజాగా ముగిసిన పొట్టి ప్రపంచకప్‌లో భారత్‌ సెమీఫైనల్‌లోనే నిష్క్రమించినప్పటికీ.. విరాట్‌ కోహ్లీ మ్రాతం టాప్‌ స్కోరర్‌గా టోర్నీని ముగించాడు. ఆరు ఇన్నింగ్స్‌లు ఆడిన కోహ్లీ.. 98.66 సగటుతో 296 పరుగులు చేశాడు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat