అనంతపురం జిల్లా టీడీపీ సీనియర్ నేత మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి రవాణా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులను ఏపీ అధికారులు సీజ్ చేశారు. కమీషనర్ సీతారామాంజినేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు ,సోదాలు నిర్వహించారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్కు చెందిన 23 ఇంటర్ స్టేట్ స్టేజ్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ …
Read More »‘ఒకడేమో..అది అంటాడు..ఇంకొకడేమో ఇది అనే మోహన్ బాబు పలికిన డైలాగ్స్ హల్ చల్
తాజాగా విడుదలైన ‘గాయత్రి’ సినిమాలో మోహన్ బాబు పలికిన డైలాగ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ర్టాల్లో హాట్ టాపిక్ గా మారింది. ‘ఒకడేమో బీకామ్లో ఫిజిక్స్ చదివానంటాడు.. ఇంకొకడేమో నా పెన్షన్ తీసుకుంటున్నావ్, నా రోడ్ల మీద నడుస్తున్నావ్, ఓటు నాకే వేయాలంటాడు, ఇంకోడేమో సార్వభౌమాధికారం అని పలకలేక భౌభౌఅంటాడు..’ అంటూ టీడీపీ నేతలను లక్ష్యంగా చేసుకునే మోహన్ బాబు తన సినిమాలో ఈ డైలాగ్ పెట్టించారనే ప్రచారం గట్టిగా …
Read More »భారీగా క్రికెట్ బెట్టింగ్…నలుగురు టీడీపీ నేతలు అరెస్టు
ఏపీలో అత్యాంత దారుణమై నేరాలు టీడీపీ నేతల కనుసన్నల్లో జరుగుతుంది. అదికారంలో ఉన్నామనే ధీమాతో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తాజాగా టీడీపీ నేతల క్రికెట్ బెట్టింగ్ వ్యవహారం బయటపడింది. భారీగా క్రికెట్ బెట్టింగ్కు పాల్పడుతున్న నలుగురు టీడీపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బాచుపల్లిలో జరుగుతున్న ఈ బెట్టింగ్ స్థావరాలపై సమాచారం అందుకున్న ఎస్వోటీ పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో కీలక నిందితుడు రెంటచింతల టీడీపీ …
Read More »మరోసారి హోంమంత్రి చినరాజప్పను ఘోరంగా అవమానించిన టీడీపీ నేతలు
ఏపీ హోంమంత్రి చినరాజప్పకు ఘోర అవమానలు జరగుతూనే ఉన్నాయి. గత వారంలోనే హోంశాఖ ఉన్నతాధికారుల నిర్లక్ష్య వైఖరితో పోలీస్ శాఖ కార్యక్రమానికి ఆ శాఖ మంత్రికే ఆహ్వానం అందలేదు. ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సంలో హోంమంత్రి చినరాజప్పను పోలీస్ ఉన్నతాధికారులు విస్మరించారు. కేవలం మంత్రి కార్యాలయానికి ఇన్విటేషన్ పంపి చేతులు దులుపుకున్నారు. పోలీస్ ఉన్నతాధికారుల తీరుపై నొచ్చుకున్న హోంమంత్రి చినరాజప్ప ఫోరెన్సిక్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. దీంతో రాజీనామా చేస్తున్నట్టు …
Read More »చిత్తూరులో 200 మంది టీడీపీ నాయకులు వైసీపీలోకి
ఏపీ ప్రతిపక్షనేత వైసీపీ అధినేత వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర నేడు అనంతపురం జిల్లా నుంచి చిత్తూరు జిల్లాలో 46వ రోజు ముగిసింది. శుక్రవారం సీబీఐ కోర్టు విచారణకు ఆయన హాజరుకానున్నారు. జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర సందర్భంగా టీడీపీ నుంచి వలసలు ప్రారంభమయ్యాయి. సంకల్ప యాత్ర గురువారం 200 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇందులో పెద్దమండ్యం మండలం దిగువపల్లె, మందలవారిపల్లెకు చెందిన …
Read More »కర్నూల్ జిల్లా హత్యలో టీడీపి సీనియర్ నాయకుడు హస్తం
కర్నూలు జిల్లాలో పాత కక్షలతో కల్లూరు మండలం రుద్రవరం సమీపంలో బోయ కృష్ణను ప్రత్యర్థులు సినీ ఫక్కీలో దారుణ హత్య చేశారు. స్కార్పియో వాహనంతో గుద్ది అనంతరం కత్తులతో నరికి చంపారు. ఈయనకు ఆరేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు సంతానం. తన మొదటి భార్య లలిత (30)కు ఆరోగ్యం బాగా లేకపోవడంతో శనివారం సొంతూరు రుద్రవరానికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో తిరిగి కర్నూలుకు వెళుతుండగా పసుపల …
Read More »