స్థానిక సంస్థల వేళ టీడీపీ సీనియర్ నేతలంతా చంద్రబాబుకు హ్యాండ్ ఇచ్చి వైసీపీ గూటిలోకి చేరుకుంటున్నారు. దశాబ్దాలుగా టీడీపీలో పని చేసిన నేతలంతా ఇక చంద్రబాబుతో పని చేయలేమంటూ జగన్ సమక్షంలో వైసీపీలో చేరుతున్నారు. జమ్మలమడుగు టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో రాయలసీమలో మొదలైన వలసల పర్వం ఇంకా కొనసాగుతోంది. రేపో మాపో పులివెందుల టీడీపీ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్సీ సతీష్ రెడ్డి వైసీపీలో చేరబోతుండగా తాజాగా …
Read More »ప్రజలు ఛీకొట్టినా చంద్రబాబులో మార్పు రాలేదు…టీడీపీ ఎమ్మెల్సీ సంచలన వ్యాఖ్యలు..!
శాసనమండలిలో వికేంద్రీకరణ బిల్లును నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీష్ను అడ్డంపెట్టుకుని సెలెక్ట్ కమిటీకి పంపించేలా చంద్రబాబు చేసిన కుట్రలపై ఆ పార్టీకే చెందని ఎమ్మెల్సీ పోతుల సునీత మండిపడ్డారు. కాగా పోతుల సునీత పార్టీ విప్ను ధిక్కరించి..మూడు రాజధానులపై ప్రభుత్వానికి మద్దతు పలికారు. తదనంతరం తన భర్త పోతుల సురేష్తో కలిసి సీఎం జగన్ను కలిసారు. పోతుల సునీత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. కాగా శాసనమండలిలో …
Read More »చంద్రబాబుకు షాక్…సీఎం జగన్ను కలిసిన టీడీపీ ఎమ్మెల్సీ..!
ఏపీ శాసనమండలిలొ జరిగిన పరిణామాలపై జగన్ సర్కార్ ఆగ్రహంతో ఉంది. ఏకంగా శాసనమండలినే రద్దు చేసే దిశగా ఆలోచన చేస్తుంది. కాగా శాసనమండలిలో టీడీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత పార్టీ విప్ను సైతం ధిక్కరించి మూడు రాజధానుల బిల్లుపై ప్రభుత్వానికి మద్దతుగా ఓటేసింది. ఆమెతో పాటు మరో ఎమ్మెల్సీ శివనాథ్ రెడ్డి, శమంతకమణి సైతం ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేసారు. దీంతో చంద్రబాబు ఖంగుతిన్నాడు. ముఖ్యంగా పార్టీ విప్ను ధిక్కరించిన పోతుల …
Read More »ఏపీ శాసనమండలిలో రంగుల రాజకీయం..టీడీపీ ఎమ్మెల్సీలకు మంత్రుల కౌంటర్..!
టీవీ ఛానళ్ల డిబెట్లలో అడ్డదిడ్డంగా నోరుపారేసుకునే టీడీపీ నేతల్లో ఎమ్మెల్సీ రాజేంద్రప్రసాద్ ముందువుంటారు. గతంలో టీడీపీ హయాంలో విశాఖ ఎయిర్పోర్ట్లో జగన్పై జరిగిన హత్యాప్రయత్నంలో విజయమ్మ పాత్ర ఉందంటూ…రాజేంద్ర ప్రసాద్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఎదురైంది. ఇటీవల గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజీనామా విషయంలో బాబుకు వత్తాసు పలకపోయి..రాజేంద్రప్రసాద్ పరువు పోగొట్టుకున్నాడు. అరేయ్..ఒరేయ్ అంటూ సభ్యసమాజం విన్లేని విధంగా ఇరువురు నేతలు బూతులు …
Read More »వైఎస్ వివేకా హత్య కేసులో బీటెక్ రవిను 5 గంటలపాటు సిట్ విచారణ ..ఏం చెప్పాడో తెలుసా
xఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కడప వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. దీనిపై సిట్ విచారణ కొనసాగుతోంది. తాజాగా సిట్ అధికారులు టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని విచారించారు. ఆయనను దాదాపు ఐదు గంటలపాటు ప్రశ్నించారు. దీనిపై బీటెక్ రవి మాట్లాడుతూ, సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానని అన్నారు. తనవద్ద కేసుకు సంబంధించిన సమాచారం ఉందేమోనని సిట్ అధికారులు …
Read More »జగన్ సర్కార్ పై టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా కామెంట్స్
టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆంధ్రప్రదేశ్ యైభుత్వ తీరుపై విమర్శలు చేశాడు. గుంటూరు టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఎంగా వైఎస్ జగన్ వంద రోజుల పాలన 100 తప్పటడుగులు, 100 తడబాట్లుగా సాగుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబునాయుడుపై కక్షతో మద్య తరగతి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ విమర్శించారు. ఇసుక టెండర్లను వైసీపీ వాళ్లకు ఇవ్వడం సిగ్గుచేటని పేర్కొన్న డొక్కా, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు …
Read More »టీడీపీకి షాక్ న్యూస్..ఎమ్మెల్సీ పదవికి రాజీనామా..త్వరలో వైసీపీలో చేరిక
ఆంధ్రప్రదేశ్ లో ప్రతి పక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఎమ్మెల్సీ అన్నం సతీష్ కుమార్ ప్రకటించారని వార్త వచ్చింది. పాతికేళ్లుగా తాను పార్టీలో ఉన్నానని, ఇంతకాలం తనను ప్రోత్సహించినవారికి , ఆదరించినవారికి దన్యవాదాలు తెలుపుతున్నానని ఆయన పేర్కొన్నారు.ఆత్మ ప్రబోధానుసారమే ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు సతీశ్ ప్రకటించారు. అయితే, ఆయన ఏ పార్టీలో చేరతారు?భవిష్యత్ కార్యాచరణ ఏమిటనేది …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ హల్ చల్..విపరీతమైన సెటైర్లు
ఏపీ రాజధానిలోని ప్రజా వేదిక వద్ద టీడీపీ ఎమ్మెల్సీ బాబు రాజేంద్రప్రసాద్ కాసేపు హల్ చల్ చేశారు . కలెక్టర్ల సమావేశం నిమిత్తం ప్రజా వేదికలో ఏర్పాట్లు చేస్తుండగా శనివారం అక్కడకు వచ్చిన రాజేంద్రప్రసాద్ చంద్రబాబు సామాన్లు, టీడీపీ కార్యాలయం నమూనాను ఎవరు బైటపెట్టారని అధికారులను ప్రశ్నించారు. తమ అనుమతి లేకుండా వస్తువులు ఎలా బయటపెడతారంటూ అధికారులతో వాగ్వాదానికి దిగాడు. అయితే తాము నిబంధనల ప్రకారమే విధులు నిర్వహిస్తున్నామని అధికారులు …
Read More »టీడీపీ ఎమ్మెల్సీ రాజీనామా..!
టీడీపీ సీనియర్ నేత ,మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికలలో జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేరును సీఎం చంద్రబాబు ఖరారు చేశారు. కడప ఎంపీ స్థానానికి ఆదినారయణ రెడ్డి వెళ్తున్నందున ఎమ్మెల్సీ స్థానానికి రామసుబ్బారెడ్డి రాజీనామా చేయాలని మంత్రి షరతు విధించారు. ఎంపీగా పోటీచేస్తున్న ఆది ఓడిపోతే ఎమ్మెల్సీ స్థానం ఇవ్వాల్సి ఉంటుందని వీరి మధ్య ఒప్పందం కుదిరినట్లు తెలుస్తోంది. …
Read More »టీడీపీ దిమ్మతిరిగే షాక్..వైసీపీలో చేరిన ప్రభుత్వం విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న..?
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీ నుంచి ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా మరోనేత టీడీపీకి షాకిచ్చారు. ప్రభుత్వం విప్, టీడీపీ నేత బుద్ధా వెంకన్న సోదరుడు బుద్ధా నాగేశ్వరరావు వైఎస్ జగన్ సమక్షంలో మంగళవారం వైసీపీలో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్రలో ఉన్న జగన్ను కలిసి పార్టీలో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్ …
Read More »