Home / Tag Archives: telangana (page 99)

Tag Archives: telangana

తెలంగాణకు కొత్త సచివాలయం అవసరమా.. కాదా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు నూతన సచివాలయం నిర్మించాలని నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో నూతన సచివాలయం నిర్మాణంపై ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీ ఇతర పార్టీలకు చెందిన పలువురు నేతలు పలు విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయంపై నివేదిక ఇవ్వాలని మంత్రి వర్గ ఉపసంఘంతో పాటు నిపుణులతో కలిసి కమిటీను నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ప్రస్తుత సచివాలయంపై నివేదికను ముఖ్యమంత్రికి అందజేసింది కమిటీ. ఈ …

Read More »

యూరియా కొరతపై మంత్రి నిరంజన్ రెడ్డి క్లారీటీ

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉందని ప్రతిపక్ష పార్టీలు అయిన కాంగ్రెస్,బీజేపీ,టీడీపీలకు చెందిన విషప్రచారం చేస్తోన్న సంగతి విధితమే. యూరియా కొరతపై ప్రతిపక్షాలు చేస్తోన్న విషప్రచారాన్ని తిప్పికొట్టారు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రాజధాని మహానగరం హైదరాబాద్లో జరిగిన ఒక  కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ”తెలంగాణలో ఎక్కడ ఎరువుల కొరత మరి ముఖ్యంగా యూరియా కొరత లేదు. ప్రతిపక్షాలు కావాలనే ప్రభుత్వంపై బురద చల్లడానికి …

Read More »

ఆయుష్‌ కన్వీనర్‌ కోటా సీట్లకు 6,7న కౌన్సెలింగ్‌.. కేహెచ్‌యూ నోటిఫికేషన్ విడుదల…!

వరంగల్ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆయుష్ వైద్యవిద్య సీట్ల భర్తీకి కాను  నెల 6 , 7 న మొదటి విడత వెబ్ కౌన్సిలింగ్ నిర్వహించనునన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బుధవారం నాడు కేహెచ్‌యూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ తొలి విడుత వెబ్ కౌన్సిలింగ్‌లో యూనివర్సిటీ పరిధిలోని ఆయుష్‌ కళాశాలల్లో హోమియోపతి (బీహెచ్‌ఎంఎ్‌స), ఆయుర్వేద (బీఏఎంఎస్‌), యునాని (బీయూఎంఎస్‌), నేచురోపతి-యోగా (బీఎన్‌వైసీ) కోర్సుల్లో కేటగిరి-ఏ సీట్లను భర్తీ చేయనున్నారు. …

Read More »

ఇదేందీ కార్పోరేట్ స్కూలా..

ఇదేందే కార్పోరేట్ పాఠశాల నా… !! ఇంత బాగుంది….. కాదే ఇది జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నే… నో అడ్మిషన్లు అని బోర్డు పెట్టి..మంచి విద్యా బోధన అందించే రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది.. ఇదేం అనుకుంటూన్నారా ..సిద్దిపేట లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గారు, ఎంపి కొత్త ప్రభాకర్ రెడ్డి గారు ప్రశాంత్ నగర్ లో పర్యటిస్తున్న సందర్భంలో కారులో వెళ్తూ ఇందిరా నగర్ పాఠశాల …

Read More »

దరువు ఎఫెక్ట్-కదిలోచ్చిన వైద్యారోగ్య శాఖ

తెలంగాణ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మారిన వాతావరన పరిస్థితులు కావచ్చు.. సీజనల్ కావచ్చు.. కారణం ఏదైన సరే పలు చోట్ల వైరల్ ఫీవర్లు.. డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలతో బాధితులు బాధపడుతున్న పరిస్థితులు మనం గమనిస్తూనే ఉన్నాము. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న ఈ పరిస్థితులపై ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ గత కొన్ని రోజులుగా వరుస కథనాలతో ఇటు ప్రభుత్వ అటు వైద్యారోగ్య దృష్టికి తీసుకెళ్లడానికి మమ్ముర …

Read More »

వరంగల్ రూరల్లో దారుణం -రూ.37,500జరిమానా

తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ రూరల్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. రూపాయి కాదు వంద కాదు వేయ్యి కాదు ఏకంగా రూ.37వేల 500లు జరిమానాను ఎదుర్కున్నాడు ఒక వ్యక్తి. జిల్లాలోని వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో లింగయ్య అనే వ్యక్తికి మేకలున్నాయి. ఇటీవల జరిగిన హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామంలో మొక్కలు నాటారు. అయితే లింగయ్యకు చెందిన మేకలు సుమారు నూట యాబై మొక్కలను తిన్నాయి. అంతే ఒకటి కాదు …

Read More »

తెలంగాణ సర్కారు మరో వినూత్న నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు మరో వినూత్న నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా వైరల్ ఫీవర్లకు సర్కారు ఆసుపత్రులల్లో ఉచితంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు. వైరల్ ఫీవర్లన్నీ డెంగీ ,స్వైన్ ప్లూ కాదు అని మంత్రి ఈటల తెలిపారు. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్లో ఫీవర్ ఆసుపత్రిలో 25ఓపీ కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి …

Read More »

“కాళేశ్వరం” ఇసుకతో కాసుల వర్షం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ సర్కారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ప్రాజెక్టు కాళేశ్వరం. ఈ ప్రాజెక్టుతో రాష్ట్రంలోని సుమారు పద్దెనిమి లక్షల ఎకరాలకు తొలిదశలో సాగునీరు ఇవ్వనున్నారు. అయితే ఒకపక్క రైతన్నల కలలను నిజంచేస్తూనే మరోవైపు ఇసుకలో కూడా కాళేశ్వరం కాసులపంట కురిపించింది. అందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ,అన్నారం బ్యారేజీల వద్ద ఉన్న ఇసుకను విక్రయించడంతో ఇప్పటిదాక రూ.1,231.55కోట్ల ఆదాయం …

Read More »

ఉచితంగా యాంటీ డెంగీ మందులు..

తెలంగాణలో ప్రస్తుతం వైరల్ ఫీవర్లు,డెంగీ లక్షణాలతో కూడిన జ్వరాలు విజృంభిస్తున్నాయి. దీంతో పలు చోట్ల జ్వరాల బాధితులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. అంందుకు సర్కారు పరిష్కార చర్యలు చేపట్టింది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉచితంగా యాంటీ డెంగీ మందులు పంపిణీ చేయాలని సర్కారు నిర్ణయం తీసుకుంది. ఆర్సినిక్ ఆల్బమ్ 200 పొటెన్సి మందు డెంగీకి భాగా పనిచేస్తుంది. జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దిన్నీ పంపిణీ చేస్తామని …

Read More »

పోలిటికల్ ఎంట్రీపై గవర్నర్ క్లారిటీ..!

ఈఎస్ఎల్ నరసింహాన్ అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది ఉమ్మడి ఏపీ నుండి ఇప్పటి నవ్యాంధ్ర,తెలంగాణ వరకు అత్యధిక కాలం గవర్నర్ గా పదవీ బాధ్యతలు నిర్వహించిన వ్యక్తి అని. అయితే ఆయన్ని ఇటీవల కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్ ఫర్ చేసింది. ఈ క్రమంలో నరసింహాన్ రాజకీయాల్లోకి వెళ్తారు. లేదు ఆయన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ రాష్ట్రానికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమిస్తారని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తనపై …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat