Home / Tag Archives: temples

Tag Archives: temples

కరోనా వైరస్ నియంత్రణకు జగన్ సర్కార్ తీసుకున్న కీలక నిర్ణయాలు ఇవే..!

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ఇండియాలో తన ప్రతాపాన్ని చూపిస్తోంది. దేశవ్యాప్తంగా 180 కుపైగా నమోదైన కరోనా పాజిటివ్ కేసులు భారతీయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో కూడా చాపకింద నీరులా విస్తరిస్తోంది. తెలంగాణలో 13 పాజిటివ్ కేసులు నమోదు కాగా, ఏపీలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదెంది. దీంతో జగన్ సర్కార్ కూడా అప్రమత్తమైంది. కరోనావైరస్‌(కోవిడ్‌-19)నివారణకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరిన్ని కీలక …

Read More »

భక్తులతో పోటెత్తిన ఆలయాలు..ఎక్కడ చూసినా శివనామాస్మరణే !

మహాశివరాత్రి సందర్భంగా నేడు దేవాలయాలు మొత్తం భక్తులతో పోటెత్తుతున్నాయి. అక్కడ చూసినా భక్తుల నోట శివనామాస్మరణే వినిపిస్తుంది. ప్రముఖ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తి, అమరావతితో పాటుగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఇక తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ఘాట్లన్నీ పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులతో నిండిపోయాయి. ఇక పంచారామ క్షేత్రం అయిన ద్రాక్షారామం, కోటిపల్లి, మురమళ్ళ, సామర్లకోట, పిఠాపురం ఆలయాలకు భక్తులు అధికంగా వచ్చారు. ఇంకా ప్రత్యేకంగా చెప్పలాంటి …

Read More »

పాలనాపరమైన విమర్శలు చేయలేకే అన్యమత ప్రచారం పేరుతో  దుష్ప్రచారమా..?

తిరుప‌తి, శ్రీ‌శైలం, విజ‌య‌వాడ ఐ ల్యాండ్‌లో అన్య‌మ‌త ప్ర‌చారం జ‌రిగిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు.. ప్ర‌చారం కోస‌మే త‌ప్పుడు ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నారు. మ‌తాల‌ను అడ్డు పెట్టుకుని నీచమైన రాజ‌కీయం చేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. వాస్తవానికి రాష్ట్రంలో ఎక్కడ మత ప్రచారం జరగడం లేదు ఎవరి మతం వాళ్ళు ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజించుకుంటున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలనకు సంబంధించి ఏ విధమైన …

Read More »

సిద్ధిపేట్‌లో శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారికి అపూర్వ స్వాగతం..!

విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారి శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామివారి తెలంగాణ హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడి మెదక్ జిల్లాలో ప్రారంభమైంది. హైదరాబాద్‌లో యాత్ర ముగించుకుని  నవంబర్ 15, శుక్రవారం నాడు సిద్ధిపేట్‌లో అడుగుపెట్టిన శ్రీ స్వాత్మానందేంద్రకు విశాఖ శ్రీ శారదాపీఠం భక్తులు ఘనస్వాగతం పలికారు. సిద్ధిపేటలోని శరబేశ్వర ఆలయం, కోటి లింగేశ్వర ఆలయం, శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాలను శ్రీ స్వాత్మానందేంద్ర స్వామి దర్శించుకుని ప్రత్యేక …

Read More »

ప్రకాష్ రాజ్ ను ఇండస్ట్రీ నుండి బహిష్కరించాలి…డిమాండ్..?

ఇండస్ట్రీ లో ఎలాంటి పాత్రకైనా సరైన న్యాయం చెయ్యాలంటే అది ప్రకాష్ రాజ్ తోనే సాధ్యం. ఏ పాత్రలో ఐన ఆయన నటించగలరు. అలాంటి స్టార్ నటుడు ఇటీవలే కొన్ని వివాదాలు ఎదుర్కొన్నారు. ఇవన్నీ పక్కనపెడితే తాజాగా మరో వివాదానికి తెరలేపాడు. దాంతో ఆయనను సినిమాలు నుండి బహిష్కరించాలని అఖిలభారత హిందూ మహాసభ డిమాండ్ చేస్తుంది. ఈ మేరకు కర్ణాటక ఫిలిం ఛాంబర్ కు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆయన …

Read More »

గర్భిణీ స్త్రీలు గుడికి వెళ్లకూడదా.. కొబ్బరి కాయలు కొట్టకూడదా.. శాస్త్రం ఏం చెబుతోంది..?

గర్భిణీ స్త్రీలు ఆలయాలకు వెళ్లకూడదు..కొబ్బరి కాయ కొట్టకూడదు అని కొందరు అంటుంటారు. దీని గురించి శాస్త్రం ఏం చెబుతుందంటే.. మూడవ నెల రాగానే గర్భంలో ఉండే పిండం ప్రాణం పోసుకుంటుంది. అప్పటి నుంచి మహిళ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయానికి వెళ్లడం, మెట్లు గబాగబా ఎక్కడం..అక్కడ కూర్చుని తినడం, ప్రదక్షిణాలు చేయడం…ఆలయాల్లో పాటించాల్సిన నియమాలన్నీ మామూలు వ్యక్తుల్లా పాటిస్తుండడం వల్ల..గర్భం కోల్పోయే పరిస్థితి వస్తే అది మహాపచారం. అందుకే శాస్త్రంలో …

Read More »

జగన్ సీఎం అయితే తిరుమల అంతా క్రిస్టియన్లే ఉంటారంటూ దుష్ప్రచారం చేసిన వారు ఇప్పుడేమంటారు..

ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై మొదటినుంచీ మతపరంగా ప్రత్యర్ధ పార్టీలు విషం కక్కుతూనే ఉన్నాయి. కొందరు ఏకంగా జగన్ సీఎం అయితే తిరుమలలో అంతా క్రిస్టియన్లే ఉంటారు.. హిందువులు ఉండరు అన్నారు. అయితే ఇప్పుడు కేవలం తిరుమలలోనే కాదు.. ఎక్కడా హిందూ దేవాలయాల్లో కూడా సీఎం జగన్ అన్య మతస్థులు లేకుండా చేశారు.. గతంలో చంద్రబాబు చాలా సందర్భాల్లో బూట్లు వేసుకొని పూజలు చేసినా, విజయవాడలో పుష్కరాల సమయంలో 50 …

Read More »

అనంతపురం జిల్లాలోని పర్యాటక ప్రదేశాలు..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని జిల్లాల్లో విస్తీర్ణంలో అతి పెద్దది.ఇది 1882లో బళ్లారి జిల్లా నుండి విడదీసి ఏర్పాటు చేసారు. ఈ ప్రాంతంలోని వ్యవసాయం ప్రధానంగా వర్షాధారితము. ఇక్కడ పండించే ముఖ్య పంటలు వేరుశనగ, వరి, పత్తి, జొన్న, మిర్చి, నువ్వులు మరియు చెరుకు. పట్టు, సున్నపురాయి, ఇనుము, మరియు వజ్రాల త్రవ్వకము ముఖ్యమైన పరిశ్రమలు.అయితే ఇక్కడ పర్యాటక ప్రదేశాలు కూడా ఎక్కువే ఉన్నాయి.అవి ఏమిటి ఇక్కడ ఉన్నాయి అనేది ఇప్పుడు మనం …

Read More »

గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం కోసం ఇప్పుడు తెలుసుకుందాం..

గౌతమ బుద్ధుడుకి ఎప్పుడు,ఎక్కడ జ్ఞానోదయం అయింది.అంతటి గొప్ప ప్రదేశం ఎక్కడ ఉంది అనేది చాలా మందికి ఇప్పటికీ తెలియదనే చెప్పాలి.ఎందుకంటే ఈరోజుల్లో అందరు ఫేస్ బుక్, వాట్సప్,ట్విట్టర్ లో మాయలో పడి ఇటువంటి మంచి విషయాల కోసం ఎవరు పట్టించుకోవడం లేదు.అసలు తెలుసుకోవాలనే ఆలోచనే ఎవరికీ లేదని చెప్పాలి. గౌతమ బుద్దుడికి జ్ఞానం కలిగిన ప్రదేశం: *బీహార్ రాష్ట్రం, గయా నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో బుద్ధ గయ అనే …

Read More »

కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలం..రేపటి నుంచి రాష్ట్రవ్యాప్త బంద్‌

ఏపీ డిప్యూటి సీయం కేఈ కృష్ణమూర్తితో నాయీ బ్రాహ్మణులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. క్షురకుల డిమాండ్లపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో సంప్రదింపులు జరిపిన హమీయిస్తానని డిప్యూటీ సీఎం​ చెప్పడంతో నాయీ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈలోగా ఆలయాల్లో సమ్మె విరమించాలని క్షురకులను ఆయన కోరగా, సీఎం తమ డిమాండ్లను ఆమోదించే వరకు ఆందోళన కొనసాగిస్తామని నాయీ బ్రాహ్మణులు స్పష్టం చేశారు. మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే దేవినేని …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat