హిందూ సంప్రదాయంలో భాద్రపద శుక్ల చతుర్ధి నాడు సకలగణాలకు అధిపతి అయిన విఘ్నేశ్వరుడిని కుటుంబసమేతంగా పూజించడం ఆనవాయితీగా వస్తుంది. తొలి పూజలు అందుకునే ఆ ఆది దేవుడిని ఇంటికి తీసుకురావడంతో వినాయక చవితి పండుగ సందడి మొదలవుతుంది. అయితే వినాయకుడిని ఇంట్లో పూజించాలనుకునే వాళ్లు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. వినాయక ప్రతిమలను ఏ సమయంలో పడితే ఆ సమయంలో ఇంటికి తీసుకురాకూడదు. బయట పందిళ్లు వేసి పెద్ద పెద్ద విగ్రహాలు …
Read More »రాష్ట్రంలో జ్వరాలు…వైద్య శాఖ కీలక నిర్ణయం
తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్రమైన జ్వరాలు, డెంగీ, మలేరియా వంటి కేసులు నమోదవుతుండటంతో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక చొరవ తీసుకొని రాష్ట్రంలోని రీజినల్, జిల్లా హాస్పిటళ్లు, బోధనాస్పత్రుల్లో సాయంత్రం వేళల్లోనూ ఔట్ పేషెంట్ల(ఓపీ)ను చూడాలని డిసైడయింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా3 లక్షల మంది జ్వరాలతో బాధపడుతున్నట్లు అంచనా వేసిన అధికారులు.. పరిస్థితి తీవ్రత దృష్ట్యా బుధవారం నుంచే ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశించినట్లు …
Read More »వరుసగా సమావేశాలు పెట్టడంతో కొత్తలో ఇలానే ఉంటుందని కొందరు, శాఖల గురించి తెల్సుకోవడానికేనని కొందరు అనుకున్నారు కానీ జగన్
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాయంత్రం 5.30 తరువాత సెక్రటరియేట్లో ఉండాల్సిన అవసరం లేదని సెక్రటేరియట్ సిబ్బందికి తేల్చి చెప్పేసారట.. అవునా నిజమా అని చాలామంది ఉద్యోగులు ఆశ్చర్యపోయారట.. అయితే సీఎం మాత్రం ఉదయం టైమ్కు రావాలి.. అలాగే తప్పకుండా ఉదయం టైంకి రంటి మళ్లీ సాయంత్రం టైంకి వెళ్ళిపోండి.. మీ మీ వర్క్ పక్కాగా చేయాలని అదేశించారట.. ఇదే ఫార్ములాతో జగన్ ముందుకెళ్తున్నారట.. కానీ తప్పకుండా వర్కింగ్ …
Read More »దీపావళి రోజు రాత్రి 8 నుంచి 10 వరకు మాత్రమే కాల్చాలి…సుప్రీంకోర్టు స్పష్టీకరణ
పటాకుల వినియోగం, విక్రయాలపై సుప్రీంకోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. వాటి వినియోగాన్ని నిషేధించలేమని, అయితే కొన్ని షరతులు వర్తిస్తాయని స్పష్టంచేసింది. దీపావళిలాంటి పర్వదినాల్లో దేశవ్యాప్తంగా రాత్రి రెండుగంటలు మాత్రమే పటాకులు కాల్చాలని స్పష్టంచేసింది. అన్ని మతాల పండుగలకు, శుభకార్యాలకూ తమ తీర్పు వర్తిస్తుందని తెలిపింది. క్రిస్మస్, నూతన సంవత్సర వేడుకలప్పుడు అర్ధరాత్రి వేళ 35నిమిషాలపాటు పటాకులు పేల్చేందుకు అనుమతినిచ్చింది. ఆన్లైన్లో పటాకుల అమ్మకాలపై నిషేధం విధించిన సర్వోన్నత న్యాయస్థానం.. …
Read More »రక్షా బంధన్ శనివారమా ..?ఆదివారమా? ..
క్యాలెండర్ లో రక్షా బంధన్ ఆదివారం అని సూచిస్తున్నా, పౌర్ణమి కూడా ఆ రోజే ఉన్నప్పటికీ ఆ రోజు రాఖీ కట్టడం ఏ మాత్రం మంచిది కాదు అని వేద పండితులు చెబుతున్నారు. పౌర్ణమి రోజున దనిష్ఠ నక్షత్రం ఉన్న కారణంగా కీడు జరుగుతుంది అని చెబుతున్నారు. ఎక్కువ రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం సూచిస్తున్నారు. శ్రావణ మాసం శ్రవణ నక్షత్రం ఎంతో శుభసూచికం. ఇది శనివారం రోజున సంభవిస్తుంది. …
Read More »