Home / Tag Archives: tirupathi (page 2)

Tag Archives: tirupathi

వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్న పిల్లలకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు..వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో సంస్కరణలు

తిరుమ‌ల‌ శ్రీవారి దర్శనం కోసం వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులకు, 5 సంవత్సరాలలోపు చంటిపిల్లల తల్లి దండ్రులకు టీటీడీ సంతృప్తికర ఏర్పాట్లు చేస్తోంది. ప్రతినెలా రెండు సామాన్య రోజుల్లో వీరికి ప్రత్యేక దర్శనాలు కల్పిస్తోంది. ఇందులో భాగంగా అక్టోబ‌రు 15, 29వ తేదీల్లో మంగ‌ళ‌వారం వయోవృద్ధులు(65 సం. పైబడిన), దివ్యాంగులకు 4వేల టోకెన్లను టిటిడి జారీ చేయనుంది. ఉదయం 10గంటల స్లాట్‌కు వెయ్యి, మధ్యాహ్నం 2గంటలకు 2వేల టోకెన్లు, 3గంటల స్లాట్‌కు …

Read More »

ఏపీలో ఐదు పులి పిల్లలు పుడితే అందులో ఒక దానికి సీఎం జగన్ పేరు

తిరుమల తిరుపతిలో శ్రీవేంకటేశ్వర జంతు ప్రదర్శనశాల వుంది. ఇందులో రాయల్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి. వీటిలో సమీర్ – రాణి పులుల జంటకు ఐదు పులి పిల్లలు పుట్టాయి. ఈ పిల్లలు నామకరణం వైభవంగా జరిగింది. రాష్ట్ర అటవీ శాఖా మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఈ పిల్లలకు పేర్లు ఖరారు చేసి పెట్టారు. వీటిలో ఓ పిల్లకు జగన్ అని పేరు పెట్టారు. తిరుపతి జూలో తెల్ల పులుల …

Read More »

శ్రీదేవి ముద్దుల కూతురు..జాన్వీ పెళ్లి తిరుపతిలో..అబ్బాయి ఎవరో తెలుసా..?

తన పెళ్లి ఎలా చేసుకోవాలనే విషయంలో మాత్రం ప్లాన్‌ రెడీ అంటున్నారు శ్రీదేవి, బోనీ కపూర్‌ల ముద్దుల కూతురు జాన్వీ కపూర్‌. మొదటి సినిమా ధఢఖ్ తో నటిగా ప్రశంసలు అందుకుంది. ఇప్పుడు ‘గుంజన్‌ సక్సేనా: ది కార్గిల్‌ గాళ్‌’లో పవర్‌ఫుల్‌ పైలట్‌గా టైటిల్‌ రోల్‌ చేశారు. త్వరలో ఈ చిత్రం విడుదల కానుంది. ఇది కాకుండా చేతిలో రెండు మూడు సినిమాలున్నాయి. అయితే  ఓ మ్యాగజైన్‌‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో …

Read More »

టీటీడీ బోర్ట్ మెంబర్స్‌ సంఖ్యను 25కు పెంచుతూ ఆర్టినెన్స్…!

మరో కొద్ది రోజుల్లో టీటీడీ బోర్డ్ పూర్తి స్థాయిలో కొలువు దీరనుంది. ఇప్పటికే టీటీడీ బోర్డ్ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాగా టీటీడీ బోర్డ్ సభ్యుల నియామకం దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. ఈసారి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ పదవి కోసం చాలా మంది ఆశావహులు ఎదురుచూస్తున్నారు. దీంతో టీటీడీ బోర్డ్ మెంబర్స్ సంఖ్యను 25కు పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఆర్డినెన్స్్ణు …

Read More »

జగన్ హిందువు కాదు.. దైవభక్తి లేదని వాదించే వారంతా కచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలని డిమాండ్

రాష్ట్రంలో దశలవారీగా మద్యపాన నిషేధం అమలుదిశగా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. తొలి దశలో బెల్ట్‌ షాపులను పూర్తిగా నిర్మూలించాలని నిర్ణయించింది. దీనికోసం బెల్ట్‌ షాపులపై దాడులు నిర్వహించి రాష్ట్రంలో బెల్టుషాపులు లేకుండా చేయాలని ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖాధికారులను ఆదేశించింది. జిల్లాలవారీగా ఎక్సైజ్‌ అధికారులు అప్రమత్తమై చర్యలు ప్రారంభించారు. వాస్తవానికి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని అమలుచేసే దిశగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ప్రమాణస్వీకారం చేసిన వెంటనే …

Read More »

నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బట్టబయలు

ఆంధ్రప్రదేశ్ లో నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక్క రోజు ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో ఇంటర్‌ సెంకడియర్‌ విద్యార్థిని నారాయణ కాలేజీ సిబ్బంది గెంటేశారు. ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థి తండ్రిపైన దౌర్జన్యానికి దిగారు. తిరుపతి నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు …

Read More »

ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చొర‌వ‌తో తిరుప‌తిలో ఆగిన గ‌రుడ‌వార‌ధి ప‌నులు పునఃప్రారంభ‌ం

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం రావ‌డం, గ‌త ప్రభుత్వం అవినీతికి పాల్పడింద‌నే కార‌ణంతో కొన్ని నిర్మాణాలు ఆగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో తిరుప‌తి ఎమ్మెల్యే భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి చొర‌వ‌తో తిరుప‌తిలో ఆగిన గ‌రుడ‌వార‌ధి ప‌నులు పునఃప్రారంభ‌మ‌య్యాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుప‌తిలో రూ.684 కోట్ల‌తో చేప‌ట్టిన స్మార్ట్ ఎలివేటెడ్ కారిడార్ (గ‌రుడ వార‌ధి) నిర్మాణం కూడా ఉంది. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు, న‌గ‌ర వాసుల ఇబ్బందుల‌ను స్థానిక ఎమ్మెల్యే భూమ‌న ప‌సిగ‌ట్టారు. …

Read More »

శ్రీ వేంకటేశ్వరస్వామి గ్రంథ సంపద డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం… టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…!

తిరుమల వేంకటేశ్వర స్వామికి సంబంధించిన విలువైన గ్రంథ సంపద డిజిటలైజేషన్‌ చేసే ప్రక్రియ వేగవంతమైందని టీటీడీ ఛైర్మన్‌ వైవీ_సుబ్బారెడ్డి అన్నారు. ఏడు కొండల ప్రాశస్త్యాన్ని కాపాడటమే తమ ప్రథమ ప్రాధాన్యతాంశమని ఆయన పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలతో పాటు అనేక విలువైన తాళపత్ర గ్రంథాలు, ప్రాచీన సాహిత్య సంపద కాలం గడిచేకొద్దీ తన ప్రభ కోల్పోతోందని, వాటిని వెంటనే డిజిటలైజ్‌ చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. గురువారం ఢిల్లీలో వైవీ సుబ్బారెడ్డి అనేకమంది …

Read More »

భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి..?

కేబినెట్ హోదా కల్పిస్తూ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికి కీలక పదవి ఇవ్వనున్నారు.ఇంక ఆ పదవీ విషయానికి వస్తే ఆయనకు ప్రాంతీయ మండలి ఛైర్మన్‌గా అవకాశం రానున్నట్టు సమాచారం. చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ మూడు జిల్లాలు కలిపి ఒక ప్రాంతీయ మండలిగా ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తుంది.ప్రభుత్వం రాష్ట్రంలో కొన్ని జిల్లాన్ని కలుపుకుంటూ ప్రాంతీయ మండళ్లుగా ఏర్పాటు చేసి దానికి సంభందించి వాటికి ఛైర్మన్లను నియమించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని …

Read More »

శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం..భక్తుల రద్దీ

తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది,కంపర్మెంట్లు అన్ని నిండిపోవడమే కాకుండా క్యూ లైన్ లో కూడా భారీగా ఉన్నారు.కంపర్మెంట్లు బయట కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24గంటల సమయం పడుతుంది.నడకదారిన,మరియు స్పెషల్ దర్శనం వారికి 3గంటలు సమయం పడుతుంది.రద్దీ కారణంగా ఇటు లైన్ లోను, ప్రసాదం క్యూ అన్ని చోట్ల భక్తులతో కిక్కిరిసిపోయింది.  

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat