Home / Tag Archives: tirupathi (page 4)

Tag Archives: tirupathi

చంద్రబాబును ఎందుకు కొడుతున్నారని అడిగితే కులాల కుంపటి పెడుతున్నారని.. షాకింగ్

మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావు ఇటీవల ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడిపై నిప్పులు చెరుగుతున్నారు. ఇటీవల మరో విషయాన్ని బయటపెట్టారు. చంద్రబాబు గతంలో కాంగ్రెస్‌ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కమ్మ, రెడ్డి అంటూ ముఠాలు కట్టేవారని అది తెలిసి ఆగ్రహంతో అప్పటి సీఎం మర్రి చెన్నారెడ్డి ఆయన చేతిలో ఉన్న స్టిక్‌తో చంద్రబాబుని కొట్టబోయారని నాదెండ్ల భాస్కరరావు చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా అన్నవరంలో సోమవారం నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ ఈ …

Read More »

వైఎస్ జగన్ ‘అన్న కోసం’ 4న తిరుపతి..5న కడప..6న అనంతపురం

వైసీపీపార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రజలతో మరింత మమేకం అయ్యేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఏపీలోని 13 జిల్లాల్లో 3648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తన పాదయాత్రకు వచ్చిన స్పందనతో ఉత్సాహంగా ఉన్న జగన్… సమర శంఖారావం పేరుతో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. దీనికోసం వైసీపీ శ్రేణులు జిలాల్లో ఏర్పాట్లు చేస్తున్నాయి.జిల్లాల పర్యటనలో భాగంగా తొలి విడతగా ఫిబ్రవరి 4న తిరుపతిలో, 5న కడపలో, 6న అనంతపురంలో …

Read More »

నేడు తిరుమలకు కాలినడకన జ‌గ‌న్..

ప‌్ర‌జాసంక‌ల్పయాత్ర పూర్తి చేసుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నేడు తిరుమ‌ల‌కు కాలిన‌డ‌క‌న వెళ్ల‌నున్నారు. తండ్రి బాటలోనే జగన్‌ పాదయాత్ర పూర్తి చేసుకుని శ్రీవారి ఆశీస్సుల కోసం వస్తున్నారు.నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర పూర్తి చేసుకుని తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వేంకటేశ్వరుడ్ని దర్శించుకున్నారు.నేడు వైఎస్ జగన్‌ ప్రజా సంకల్పయాత్రను పూర్తి చేసుకుని గురువారం తిరుపతికి చేరుకుంటారు. ఈ రోజు తిరుపతి నుంచి కాలి …

Read More »

టీడీపీ నేతలు భారీగా వైసీపీలోకి చేరికలు..!

ఏపీలో ప్రస్తుతం వలసల పర్వం కొనసాగుతుంది. ప్రతి పక్షంలో ఉన్న వైసీపీలోకి భారీగా అధికారంలో ఉన్న టీడీపీ నేతలు చేరుతున్నారు. తాజాగా భూమన కరుణాకర రెడ్డి సమక్షంలో పలువురు టీడీపీ నాయకులు వైసీపీలో చేరగా, వారికి ఆయన కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ముత్యాలరెడ్డి పల్లెలో యువనేత అభినయ్‌ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. .సాయంత్రం కార్యాలయాన్ని రిబ్బన్‌ కట్‌ చేసి కరుణాకరరెడ్డి ప్రాంరంభించారు. …

Read More »

తిరుపతికి మాత్రమే ఎమ్మెల్యే.. తిరుమలకు కొండకి కాదు..!

తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శ్రీవారి ఆలయంలో అవమానం జరిగింది. మహాసంప్రోక్షణ సందర్భంగా ఆలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుదామని ఎంతో ఆశతో వస్తే ఆలయంలోకి అనుమతి లేదన్నారు. మహాసంప్రోక్షణలో భాగంగా బుధవారం ఆలయంలో మహాశాంతి తిరుమంజనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే సుగుణమ్మను టీటీడీ అధికారులు అనుమతించలేదు. టీటీడీ పాలకమండలి ‌సభ్యులను అనుమతించి తనను ఎందుకు అనుమతించరని, టీటీడీ అధికారుల తీరుపై సుగుణమ్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాసంప్రోక్షణ సమయంలో …

Read More »

Breaking News- టీడీపీ ఎంపీపై తమన్నా పిర్యాదు..!

ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన ఎంపీపై ట్రాన్స్ జండర్ అసోసియేషన్ ప్రతినిధి తమన్నా రాష్ట్రంలోని విజయవాడలోని గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశారు . తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ ఎంపీ శివప్రసాద్ ఇటీవల పార్లమెంటు ఎదురుగా హిజ్రా వేషధారణలో ప్రధానమంత్రి నరేందర్ మోదీ ను రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని అడిగిన సంగతి తెల్సిందే .ఎంపీ శివప్రసాద్ తమ మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించారని పోలీసులకు ఇచ్చిన …

Read More »

తిరుపతిలో సైకిల్ పంక్చర్లు వేసే టీడీపీ నేత ఆదాయం 100 కోట్లు..ఎలా తెలిస్తే షాక్

ఏపీలో అధికారంలో ఉన్నామనే ధీమాతో అడ్డంగా ..అవీనితి చేస్తున్న తెలుగు తమ్ముళ్ల ఆటలు సాగడం లేదు. మా పార్టీ కదా ఏం చేసిన అడగారనే అనే మదంతో నేరాలు ఎక్కువగా చేస్తున్నారు. రౌడిల్లా, హత్యలు,మహిళలపై అత్యంత దారుణంగా అత్యచారాలు ఇప్పటికే జరుగుతున్నాయి. తాజాగా తిరుపతిలో మరో టీడీపీ అవినీతి తిమింగలం బయటపడింది. కందిశెట్టి రమేష్‌ అనే వ్యక్తి ఇంట్లో రెండురోజులుగా ఆదాయ పన్ను అధికారులు సోదాలు జరుపుతున్నారు. సైకిల్‌ ​పంక్చర్లు …

Read More »

టీడీపీ ఎమ్మెల్యేకు రోడ్డు ప్రమాదం..ఆస్పత్రికి తరలింపు..!

తిరుపతి ఎమ్మెల్యే సుగుణమ్మ రోడ్డు ప్రమాదంలో సోమవారం గాయపడ్డారు. ఆమె ప్రయాణిస్తున్న కారు విజయవాడ బెంజి సర్కిల్‌ వద్ద ఓ ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యేకు స్వల్ప గాయాలు అయ్యాయి. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నగరంలో జరుగుతున్న టీడీపీ మహానాడు కోసం ఎమ్మెల్యే సుగుణమ్మ విజయవాడ వచ్చారు. మరోవైపు ఈ ప్రమాదంపై పలువురు టీడీపీ నేతలు ఫోన్‌ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇందుకు సంబంధించి …

Read More »

తిరుపతిలో వైన్ షాప్స్ దగ్గర ధర్మ దీక్ష చేసిన టీడీపీ నాయకులు..!

తిరుమల తిరుపతి‘వెంకన్న సాక్షిగా ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి నమ్మక ద్రోహం చేశారు. హోదా ఇస్తామన్న హామీ వారి మేనిఫెస్టోలోనే ఉంది… ఈ రోజు బుకాయిస్తున్నారు. తిరుపతి తారకరామా స్టేడియంలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన ధర్మపోరాట సభ ఎర్పాటు చేశారు. ఈ సందర్భంగా 2014 ఏప్రిల్‌ 30న జరిగిన ఎన్నికల బహిరంగ సభలో నరేంద్రమోదీ ఇచ్చిన హామీల ప్రసంగం వీడియోను సభలో ప్రదర్శించారు. ఢిల్లీలో ఉండే ప్రధాని ఉలిక్కిపడి …

Read More »

పనిమనిషిలా చేరి.. ముగ్గురు యజమానులను పెళ్ళిళ్ళు చేసుకుని.. నాలుగో పెళ్లికి ఎలా దొరికింది..?

అడ్డదారిలో డబ్బు సంపాదించేందుకు చెడు మార్గాన్ని ఎంచుకుంటున్నారు… తిరుపతికి చెందిన ఒక మహిళ తన ఆడతనాన్నే అస్త్రంగా వాడుకుంటూ మగాళ్లను మోసగించి వారి నుంచి సొమ్ములు రాబట్టుకుంటోంది. తనకు ముందే పెళ్లయినా ఆ విషయం దాచిపెట్టి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat