Home / Tag Archives: tirupathi (page 5)

Tag Archives: tirupathi

అమ్మాయిడిసెంబరు 31న కడుపునొప్పిగా ఉందని హాస్టల్లో ….జనవరి 1 న ప్రసవం

ఏపీలో మ‌రో దారుణం జ‌రిగింది. తిరుప‌తిలోని శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతూ కళాశాల వసతి గృహంలో ఉంటున్న ఓ విద్యార్థినికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో గర్భిణి అని వైద్యులు నిర్ధారించడం.. ఆ తరువాత ఆమె ప్రసవించడంతో వసతి గృహ సిబ్బందికి తితిదే అధికారులు మెమోలు జారీ చేశారు. వసతి గృహ విద్యార్థినుల పర్యవేక్షణలో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు వార్డెన్‌ కుమారి, డిప్యూటీవార్డెన్లు విద్యుల్లత, …

Read More »

తిరుపతి నగరం నడిబొడ్డున రెట్‌లైట్‌ ఏరియా

ఆధ్యాత్మిక క్షేత్రంగా పేరొందిన తిరుపతికి నిత్యం వేలాది మంది దేశ విదేశాల నుంచి భక్తులు చేరుకుంటుంటారు. యాత్రికుల బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు కొందరు పురుషులు, మహిళలు ముఠాగా ఏర్పడి తిరుపతి ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, గ్రూపు థియేటర్‌ పరిసరాలను అడ్డాగా చేసుకున్నారు. యథేచ్ఛగా మోసాలకు పాల్పడుతున్నారు. రెట్‌లైట్‌ ఏరియాను తలపిస్తున్న తిరునగరి.. తిరుపతిలో పెచ్చుమీరిన వ్యభిచారాన్ని నియంత్రించేందుకు పోలీసులు తరచూ దాడులు చేస్తున్నారు. వ్యభిచార ముఠాలను కటకటాలకు పంపిస్తున్నారు. వారికి …

Read More »

తిరుపతి లాడ్జిలో పోలీసులే ఆపని చేస్తూ రెడ్ హ్యండెడ్ గా

మనం చూశాం ఎక్కడైన పోలీసులు పేకాట ఆడే వారిని అరెస్టు చేసి జైలుకు పంపుతుంటారు. కానీ, తిరుపతిలో కొందరు పోలీసులే పేకాట ఆడుతూ స్పెషల్‌బ్రాంచ్‌ పోలీసులకు దొరికిపోయారు. ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనకు సంబంధించి సోమవారం ఈస్ట్‌ పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీగోవిందరాజస్వామి ఆలయం సమీపంలోని ఓ లాడ్జిలో కొందరు పేకాట ఆడుతున్నట్లు స్పెషల్‌ బ్రాంచ్‌ పోలీసులకు సమాచారం అందింది.దీంతో ఎస్‌బీ ఎస్‌ఐ సూర్యనారాయణ తన సిబ్బందితో కలిసి …

Read More »

తిరుపతి శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్…!

శేషాచలం అడవుల్లో మళ్లీ ఎన్‌కౌంటర్ జరిగే అవకాశం ఉందని టాస్క్ ఫోర్స్ ఐజీ కాంతారావు చెప్పారు. చిత్తూరు జిల్లా, భాకరాపేట అటవీప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఎర్రచందనం స్మగ్లర్లు కనిపించారని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బందిపై రాళ్లు, కత్తులు, గొడ్డళ్లతో దాడికి పాల్పడ్డారని, ఆత్మరక్షణ కోసం టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గాలిలోకి కాల్పులు జరిపిందని తెలిపారు. తమిళనాడు జవాదిమలైకు చెందిన ఒక స్మగ్లర్‌, 13 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన టాస్క్ …

Read More »

హరితేజ, శివారెడ్డిల మధ్య కెమిస్ట్రీ బాగా

‘బిగ్ బాస్’షోతో తెలుగు ప్రజలకు దగ్గరయ్యారు హరితేజ. బిగ్ బాస్‌లో విజయం హరితేజకే వరిస్తుందని అందరూ భావించారు. కానీ అలా జరగలేదు కానీ అందులో తనదైనశైలిలో రాణించిన హరితేజకు మాత్రం మంచి గుర్తింపే వచ్చింది. ఆ షోలో నటించక ముందువరకు హరితేజ అంటే ఎవరో తెలియదు. కానీ షో బాగా పాపులర్ అయిన తర్వాత హరితేజ దశ తిరిగి అవకాశాలు వస్తున్నాయి. ఏపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో తిరుపతిలో జరిగిన దీపావళి …

Read More »

నారాయణ కాలేజీ అమ్మాయి “సాయి ప్రజ్వల” ఆచూకీ లభ్యం

నారాయణ కాలేజీలో చదువు కోవాలని ఒత్తిడి పెడుతున్నారని.. కాలేజీలో నరకం కనిపిస్తోందని లేఖ రాసి పెట్టి ఇంట్లోంచీ వెళ్లిపోయిన హైదరాబాద్ అమ్మాయి సాయి ప్రజ్వల ఆచూకీ లభించింది. సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె తిరుగుతుండగా.. అప్పటికే  టీవీలో చూసిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే.. సాయి ప్రజ్వలని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు, అమ్మాయి …

Read More »

తిరుపతిలో పట్టపగలు నడి రోడ్డు మీద దారుణ హత్య

 తిరుపతి పట‍్టణంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. పెద్దకాపువీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్  చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్యారు.  గమనించిన స్ధానికులు రక‍్తపు మడుగులో పడిఉన‍్న సత‍్యనారాయణను రుయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు. సత్యనారాయణ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఒక ప్రైవేట్ లాడ్జిని నడిపేవాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల …

Read More »

రకుల్ ప్రీత్ సింగ్ …జరుగు… జరుగు… అంటూ

టాలీవుడ్ అగ్ర హీరోయిన్‌గా వెలుగొందుతున్న రకుల్ ప్రీత్ సింగ్ తిరుపతిలో సందడి చేసింది. ఒక ప్రైవేటు వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన రకుల్ అభిమానులను చూసి భయపడిపోయింది. తనను చూసేందుకు వచ్చిన అభిమానులు తనను ఏమైనా చేసేస్తారేమోనని జరుగు… జరుగు… అంటూ అందరినీ పక్కకు పంపించే ప్రయత్నం చేసింది. బౌన్సర్లు అభిమానులను పక్కకు పంపుతున్నా రకుల్ మాత్రం తనను ఎవరైనా టచ్ చేస్తారేమోనని గమనిస్తూనే ఉంది. వస్త్ర దుకాణంలోకి వెళ్ళిన తరువాత …

Read More »

టీడీపీ పార్లమెంటు సభ్యుడు…చంద్రబాబుపై తీవ్ర సంఛలన వ్యాఖ్యలు

తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఏపీ సీయం. నారా చంద్రబాబు నాయుడు పైన టిడిపి నేత, నరసాపురం పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివ రావు గురువారం రోజు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవి విషయమై ఆయన చంద్రబాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాయపాటి టిటిడి చైర్మన్ పదవిని ఎప్పటి నుంచో ఆశిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం ప్రజాప్రతినిధులకు ఆ పదవి ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు. …

Read More »

జేసీ వాహనం ఢీకొని వ్యక్తి మృతి.. ఇంతకు ముందు కూడ

తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో దారుణం జరిగింది. జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ గిరీషా వాహనం ఢీకొని ఒకరు మృతి చెందాడు. ఈ ఘటన మంగళవారం రాత్రి జరిగింది. తిమ్నినాయుడుపాలెంకు చెందిన చిల్లర కొట్టు వ్యాపారి ఎం.వెంకటేశ్వర్లు(39) అక్కడికక్కడే మృతి చెందారు. రెండునెలల వ్యవధిలో జేసీ గిరీషా వాహనం ఢీకొని మృతిచెందిన వారిలో వెంకటేశ్వర్లు రెండోవ్యక్తి. సంఘటనా స్థలం నుంచి మృతదేహాన్ని అంబులెన్స్‌ ద్వారా రాత్రి రుయా ఆస్పత్రికి తరలించారు. ఇందుకు సంబంధించి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat