రాష్ట్రప్రభుత్వం రైతుల కోసం చేస్తున్న పథకాలతో కాంగ్రెస్ పార్టీ నాయకులకు దిమ్మ తిరుగుతున్నదని మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, హరీష్ రావు అన్నారు. అందుకే నిజామాద్ జిల్లాలో ఎర్ర జొన్న రైతుల సమస్యను సాకుగా చేసుకొని చిల్లర రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు.రైతుల సంక్షేమం గురించి మాట్లాడే కనీస నైతిక హక్కు కాంగ్రెస్ నాయకులకు లేదని వారన్నారు.ఎర్రజొన్న రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదనే విషయాన్ని నిజామాబాద్ ఎంపి కవిత , ఎం.ఎల్.ఎ.లు …
Read More »