Home / Tag Archives: trs governament (page 76)

Tag Archives: trs governament

శ్రీ పార్వతి పరమేశ్వరుల పుణ్యక్షేత్రంలో మాజీ ఎంపీ కవిత

పురాతన ప్రసిద్ధి ఎల్లకొండ శ్రీ పార్వతి పరమేశ్వరులను పుణ్యక్షేత్రంలో సోమవారం రోజున అభిషేకం, అర్చన, అమ్మవారికి పట్టు వస్త్రాలు, కుంకుమార్చన, ప్రత్యేక పూజలు   మాజీ ఎంపీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత,చేవెళ్ల ఎమ్మెల్యే  కాలె యాదయ్య తదితరులు నిర్వహించారు. దేవాలయాని పూర్తిగా పరిశీలన చేసి, ఎమ్మెల్యే  యాదయ్య, ఎల్లకొండ దేవాలయ చైర్మన్ భరత్ రెడ్డితో శ్రీ పార్వతి పరమేశ్వరుల దేవాలయ మరియు పురాతన కట్టడం అయినా శంభుని గుడి …

Read More »

సీఎం కేసీఆర్  ఒక తండ్రిలా ఆలోచించే అనేక సంక్షేమ పథకాలు

పిల్లల్లో తీవ్ర పోషకాహార లోపాన్ని నివారించేందుకు జాతీయ పోషకాహార సంస్థ సహకారంతో మహిళా-శిశు సంక్షేమ శాఖ రూపొందించిన “బాలామృతం – ప్లస్” పోషకాహారాన్ని ఎన్. ఐ. ఎన్ , తార్నాకలో రాష్ట్ర గిరిజన సంక్షేమ, మహిళా-శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో  యూనిసెఫ్ దక్షిణ రాష్ట్రాల చీఫ్ మిషల్ రాష్డియా(Meital Rusdia) …

Read More »

గడప గడపకూ ఎమ్మెల్యే అరూరి….

గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ కడిపికొండ గ్రామంలో రాజమండ్రి బోటు ప్రమాద బాధిత కుటంబాలలో 5గురి కుటుంబాలకు టీఆర్ఎస్ పార్టీ ఇన్సూరెన్స్ 2లక్షల రూపాయల చెక్కులను వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే అరూరి రమేష్  ఇంటింటికి వెళ్లి అందజేశారు. అలాగే బోటు ప్రమాదంలో గాయపడిన వారికి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన లక్ష రూపాయల చెక్కులను సైతం అందజేశారు. బోటు ప్రమాద బాధిత కుటుంబాలకు ఇప్పటికే తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు కలిపి 15లక్షల …

Read More »

దమ్ముంటే రమ్మంటున్న మాజీ మంత్రి డీకే అరుణ

తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకురాలు, మాజీ మంత్రి డీకే అరుణ రాజధాని మహానగరం హైదరాబాద్ లో ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్రంలో మద్యపాన నిషేధం అమలు చేయాలనే లక్ష్యంతో మహిళా సంకల్ప దీక్షను చేపట్టిన సంగతి విదితమే. నిన్న ఆ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నిమ్మరసం ఇవ్వడంతో ఈ దీక్ష ముగిసింది. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ” రాష్ట్రంలో వెంటనే మద్యపానం నిషేధం అమలు చేయాలి. మహిళలపై జరుగుతున్న …

Read More »

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కలిసిన కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న దేవస్థానం సిబ్బంది

కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వాల‌కు హాజరుకావాలని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డిని కొమురవెల్లి ఆలయ అధికారులు అర్చకులు అహ్వానించారు . హైదరాబాద్ లోని అరణ్య భవన్ లో మంత్రిని క‌లిసి అహ్వాన ప‌త్రిక‌ను,ప్రసాదాన్ని అంద‌జేశారు. ఈ నెల 22 నుంచి మార్చి 23 2020 వ‌ర‌కు జ‌రిగే స్వామి క‌ళ్యాణ మ‌హోత్స‌వం, బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గోనాల‌ని మంత్రిని కోరారు. మంత్రిని కలిసిన వారిలో కొముర‌వెల్లి ఈవో వెంకటేష్ …

Read More »

ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ

ఉత్తమ వ్యవసాయ విధానం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ ప్రజల ఆహార అవసరాలు. ఉత్పత్తులు ప్రాసెసింగ్, స్పీడ్ డిస్ట్రిబ్యూషన్, ఎరువులు మద్దతు ధరకు కొనుగోలు అంశంపై చర్చ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆలోచనఆ దిశగా సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించారు . ఆహార అవసరాలు తగ్గినట్టుగా పంటల సాగు పెంచుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పండే పంటలను గుర్తించి అవసరాలకు అనుకూలంగా పంట …

Read More »

టీఎస్పీఎస్సీ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ మరో శుభవార్తను తెలిపింది. రాష్ట్ర అటవీ శాఖలో ఇప్పటివరకు మొత్తం 875మంది అభ్యర్థులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉద్యోగాల్లో చేరారు అని టీఎస్పీఎస్సీ కార్యదర్శి వాణీప్రసాద్ తెలిపారు. మొత్తం 1,313పోస్టులకు గాను 1,282మంది అభ్యర్థులు ఎంపికయ్యారన్నారు. 83మంది ఉద్యోగాల్లో చేరి తర్వాత రాజీనామా చేశారు. 174మంది ఉద్యోగాల్లో చేరలేదు అని చెప్పారు. మరో 150మంది ఉద్యోగాలను వదులుకోవడంతో మొత్తం 324పోస్టులు మిగిలాయి. వీటిని …

Read More »

నిధులు విడుదల చేయండి-టీఆర్ఎస్ ఎంపీలు

కేంద్రం నుండి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులను త్వరగా విడుదల చేయాలని రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ కు చెందిన ఎంపీల బృందం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను కల్సి కోరారు. ఇటీవల తెలంగాణకు రావాల్సిన నిధులపై కేంద్రానికి ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖలపై ఎంపీలు ఈ భేటీలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ రాసిన లేఖను స్వయంగా …

Read More »

దుమ్ముగూడెం వద్ద బరాజ్

తెలంగాణ రాష్ట్రంలో ప్రవహించే గోదావరి నదిలో అత్యధికంగా నీళ్లు ఎక్కువగా అంటే ఏడాదికి ఐదారు నెలలు పాటు నిల్వ ఉండే చోటు దుమ్ముగూడెం. దుమ్ముగూడెం వద్ద గోదావరి నదిపై బరాజ్ నిర్మాణానికి తెలంగాణ మంత్రి వర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిన్న బుధవారం సాయంత్రం ఐదు గంటలకు హైదరాబాద్ మహానగరంలో బేగంపేట ప్రగతి భవన్ లో జరిగిన క్యాబినేట్ సమావేశంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రూ.3,482కోట్ల అంచనా …

Read More »

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం బుధవారం ప్రగతి భవన్ లో జరిగింది. 5 గంటల పాటు సాగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.320 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి చేసే విధంగా దుమ్ముగూడెంలో గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. రూ.3,482 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించే ఈ బ్యారేజికి అయ్యే ఖర్చును రెండు సంవత్సరాల బడ్జెట్లలో కేటాయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దుమ్ముగూడెం వద్ద …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat