ఇంట్లో చిన్నారులుంటే వాళ్లు చేసే అల్లరి అంతా ఇంత కాదు .తినడానికి మారం చేస్తారు.సమయానికి నిద్రపోవడానికి మారం చేస్తారు.అఖరికి రాత్రి సమయంలో నిద్రపోవడానికైతే చుక్కలు చూపిస్తారు.అలాంటి పిల్లలు రాత్రిపూట త్వరగా నిద్రపోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం.. చిన్న పిల్లలుంటే వాళ్లు నిద్రపోయే ముందు గోరువెచ్చని నీళ్లతో వాళ్లకు తప్పనిసరిగా రోజు స్నానం చేయించాలి.. పిల్లలకు నిద్రపోయే ముందు లాలిపాటలు,జోలపాటలు పాడితే నిద్రపోయేలా అలవాటు చేసి మరి నిద్రపుచ్చాలి.. ప్రతి రోజు …
Read More »మిస్టర్ ప్రెగ్నెంట్ గా సోహెల్
బిగ్ బాస్ నాలుగో సీజన్ తర్వాత పలువురు కంటెస్టెంట్స్ మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇందులో సోహెల్ ముందు వరసలో ఉంటారు. ఫైనల్లో పాతిక లక్షలు తీసుకుని కథ మొత్తం మార్చేసి వరుస సినిమా ఆఫర్స్ అందిపుచ్చుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం తన సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇచ్చిన సోహెల్ ఈ రోజు ఫస్ట్ లుక్తో పాటు టైటిల్ రివీల్ చేశాడు. సోహెల్ కొత్త చిత్రానికి మిస్టర్ ప్రెగ్నెంట్ …
Read More »అందాలతో యువతను రెచ్చగొడుతున్న విష్ణుప్రియ
యూట్యూబ్లో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న విష్ణుప్రియ.. ఆ తర్వాత ‘పోవే పోరా’ అనే టీవీ షోతో యాంకర్గా తన సత్తా నిరూపించుకుంది. దీంతో పాటు పలు సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ‘చెక్మేట్’ అనే సినిమాలో విష్ణుప్రియ నటస్తోంది. ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. అయితే టీవీ, సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అప్పుడప్పుడు సోషల్ మీడియా ద్వారా రచ్చ చేస్తూనే ఉంటుంది. …
Read More »రామ మందిర నిర్మాణానికి రూ 1500 కోట్లకు పైగా విరాళాలు
అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి ఇప్పటివరకూ రూ 1500 కోట్లకు పైగా విరాళాలు వసూలయ్యాయి. మందిర నిర్మాణానికి జనవరి 15న ప్రారంభమైన విరాళాల సేకరణ కార్యక్రమం ఈనెల 27తో ముగుస్తుందని శ్రీ రామ జన్మభూమి తీర్థ్ క్షేత్ర ట్రస్ట్ ప్రకటించింది. అయోధ్యలో అద్భుతంగా నిర్మించే రామాలయ నిర్మాణానికి దేశం యావత్తూ నిధులను అందిస్తోందని ట్రస్ట్ ట్రెజరర్ స్వామి గోవింద్ దేవ్ గిరి తెలిపారు. విరాళాల సేకరణ …
Read More »బుల్లితెర నటి శ్రావణి మృతిలో ట్విస్ట్
మనసు మమత, మౌనరాగం వంటి సీరియళ్లతో పాపులర్ అయిన బుల్లితెర నటి శ్రావణి (26) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ నియోజకవర్గం గొట్టిప్రోలుకు చెందిన శ్రావణి 8 ఏళ్ల క్రితం నగరానికి వచ్చి టీవీ సీరియళ్లలో నటిస్తోంది. ఆర్థికంగా పుంజుకోవడంతో స్వగ్రామంలో ఉంటున్న తల్లిదండ్రులను, సోదరుణ్ని కూడా తనవద్దకే పిలిపించుకుంది. ఏడాది క్రితం టిక్టాక్లో ఆమెకు.. కాకినాడకు చెందిన దేవరాజ్రెడ్డి అనే వ్యక్తితో పరిచయం …
Read More »సినిమా షూటింగ్లకు అనుమతి..మార్గదర్శకాలు ఇవే..
సినిమా , టీవీ ఇండస్ట్రీలకు కేంద్రం శుభవార్త చెప్పింది. షూటింగ్లు చేసుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రచారశాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ఆదివారం వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా కరోనా మహమ్మారి నేపథ్యంలో పాటించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేశారు. ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖలను సంప్రదించిన తర్వాత ఈ ఎస్ఓపీలను ఖరారు చేసినట్లు తెలిపారు. కొవిడ్-19 మహమ్మారి నేపథ్యంలో జారీ చేసిన మార్గదర్శకాలను పాటిస్తూ సినిమాలు, …
Read More »టీవీ సౌండ్ పెంచాడని చంపేశాడు
తెలంగాణ రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో విషాద సంఘటన చోటు చేసుకుంది.టీవీ సౌండ్ పెంచాలన్న భయం వేసిన సంఘటన ఇది. ఆర్మూర్ లో రాజేంద్ర (40)ఇంట్లో అద్దెకు ఉంటున్న బాలనర్సయ్య అనే వ్యక్తి తన భార్యతో గొడవపడుతున్నాడు. వీరు పెద్దగా అరుచుకుంటుండడంతో రాజేంద్ర టీవీలో సరిగ్గా వినిపించడంలేదు అని టీవీ సౌండ్ పెంచాడు. దీంతో సౌండ్ ఎందుకు పెంచావని ఓనరుతో గొడవకు దిగాడు బాలనర్సయ్య. ఈ క్రమంలో రాజేంద్ర …
Read More »భార్యను చితకొట్టిన నటుడు
పంచభూతాల సాక్షిగా..బంధుమిత్రుల సమక్షంలో వేదమంత్రాలతో మూడు ముళ్ల బంధంతో తాళి కట్టిన తన భార్యను బుల్లితెర నటుడు చితకొట్టిన సంఘటన వెలుగులోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో చెన్నై మహానగరంలో స్థానిక తురువాన్మయార్,ఎల్బీ రోడ్డులో నటుడు ఐశ్వర్ రఘునాథన్ ఉంటున్నారు. రఘునాథన్ భార్య అయిన జయశ్రీ వృత్తి రిత్యా డాన్స్ మాస్టర్. అయితే ఐశ్వర్ తన భార్యకు చెందిన ఆస్తుల డాక్యుమెంట్స్ ను కుదవపెట్టి డబ్బు తీసుకున్నాడని అక్కడ వినిపిస్తోన్న వార్తలు. …
Read More »గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన సుమ
తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ సినీ నటి; మాజీ ఎమ్మెల్యే జయసుధ గారు మరియు యాంకర్ అనసూయ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు బుధవారం బేగంపేటలోని మయూరి బిల్డింగ్ లో మూడు మొక్కలు నాటడం జరిగింది.ఈ సందర్భంగా యాంకర్ సుమ మాట్లాడుతూ మొక్కలు అంటే నాకు చాలా ఇష్టం …
Read More »ఫ్లిప్ కార్ట్ లో భారీ బంపర్ ఆఫర్..అతి తక్కువ ధరకే హెచ్డీ ఎల్ఈడీ టీవీ!
ఫ్రెంచ్ ఎలక్ట్రానిక్స్ అగ్రగామి థాంప్సన్ టీవీ కోసం భారతదేశంలో ప్రత్యేకంగా లైసెన్సింగ్ హక్కులు పొందిన ప్లాస్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, భారీ రాయితీలను తమ అత్యుత్తమ విక్రయాలు కలిగిన టీవీలపై ప్రకటించింది. వీటిలో ఫ్రెంచ్ బ్రాండ్ యొక్క తాజా శ్రేణి అధికారిక ఆండ్రాయిడ్ 4కె టీవీలు సైతం ఉన్నాయి. ఈ రాయితీలు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ అమ్మకాలు జరిగే 5 రోజులూ అందుబాటులో ఉంటాయి. 24 అంగుళాల హెచ్డీ ఎల్ఈడీ …
Read More »