Home / Tag Archives: Twitter (page 10)

Tag Archives: Twitter

ట్విట్ట‌ర్‌లో 30 ల‌క్ష‌ల మార్క్ చేరుకున్న కేటీఆర్

సోష‌ల్ మీడియాలో అత్యంత ప్ర‌జాద‌ర‌ణ పొందిన నాయ‌కుల్లో కేటీఆర్ ఒక‌రు. ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్లో నిత్యం నిమ‌గ్న‌మ‌య్యే మంత్రి కేటీఆర్.. ఎవ‌రికీ ఏ ఆప‌దొచ్చినా క్ష‌ణాల్లో స్పందించి, ఆదుకునే గొప్ప నాయ‌కుడు కేటీఆర్. ఎల్ల‌ప్పుడూ ట్విట్ట‌ర్‌లో యాక్టివ్‌గా ఉండే కేటీఆర్‌.. 30 ల‌క్ష‌ల మార్క్‌ను చేరుకున్నారు. అంటే ట్విట్ట‌ర్‌లో కేటీఆర్ ఫాలోవ‌ర్స్ సంఖ్య ఇప్పుడు 30 ల‌క్ష‌ల‌కు చేరింది. ఈ విష‌యాన్ని తెలంగాణ ప్ర‌భుత్వ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణ‌తం దిలీప్ …

Read More »

త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

త్వరలోనే 50 వేల ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇవ్వనున్నదని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ అన్నారు. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలంలోని మర్రిపెల్లిగూడెం గ్రామంలో ఆదివారం ఆయన ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితో కలిసి రూ.3.80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా బాల్క సుమన్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఉన్నాయా అని ఓట్ల కోసం వచ్చే బీజేపీ …

Read More »

అగ్రిహబ్‌ను ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో   ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో నిర్మించిన అగ్రి ఇన్నొవేషన్‌ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రాంరభించారు. అనంతరం అగ్రిహబ్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌, ఉత్పత్తులను పరిశీలించారు. రూ.9 కోట్ల నాబార్డ్‌ సాయంతో దీనిని నిర్మించారు. వ్యవసాయ రంగంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించనుంది. అగ్రిహబ్‌లో 14 స్టార్టప్‌ కంపెనీలు కొలువుదీరనున్నాయి. ఈ కార్యక్రమంలో నాబార్డ్‌ చైర్మన్‌ గోవిందరాజులు, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, నిరంజన్‌ రెడ్డి, …

Read More »

పేదలకు ఉచితంగా రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్‌

ప్రైవేటు బిల్డర్లు కడితే రూ.50-60 లక్షల ధర పలికే ఫ్లాట్లను డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల రూపంలో పేదలకు రాష్ట్రప్రభుత్వం ఉచితంగా అందిస్తున్నదని ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ ఇండ్ల నిర్మాణంలో నాణ్యతలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టంచేశారు.మలక్‌పేట నియోజకవర్గం ఛావ్‌నీ డివిజన్‌లో రూ.29.41 కోట్లతో నిర్మించిన 288 పిల్లిగుడిసెల డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల ప్రారంభోత్సవానికి మంత్రి కేటీఆర్‌ శనివారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి మహమూద్‌ అలీ, …

Read More »

హుజూరాబాద్ లో దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే

దళితబంధు ఇంటింటి సమగ్ర సర్వే కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ నియోజకవర్గంలో శుక్రవారం ప్రారంభమైంది. సర్వే కోసం దళితవాడలకు వచ్చిన అధికారుల బృందాలు దళితులతో మమేకమై వివరాలు సేకరించాయి.ఇంటింటికి వెళ్లిన అధికారులు ఒక్కో కుటుంబంతో 20 నిమిషాలపాటు మాట్లాడి సమగ్ర వివరాలు సేకరించారు. రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డు, భూముల వివరాలు తెలుసుకున్నారు. సొంత ఇల్లా లేక అద్దె ఇల్లా అని ఆరా తీశారు. పాత బ్యాంకు ఖాతా వివరాలను తీసుకున్నారు. వారి …

Read More »

దళితబంధు దేశానికే పాఠం

తెలంగాణ కోసం కదిలిననాడు నావెంట మీరంతా కదిలిండ్రు, రాష్ర్టాన్ని సాధించుకొనేదాకా నావెంట నడిచిండ్రు. నేను కొట్లాడితే నాకు సహకరించిండ్రు. ఏడేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రతి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమానికి అండగా నిలబడిండ్రు. దళితుల అభివృద్ధి కోసం అదే ఉద్యమస్ఫూర్తితో నేను చేస్తున్న పోరాటానికి కూడా సహకారం అందించండి. పట్టుబడితే సాధించలేనిది ఏమీ లేదు. పట్టుబట్టి తెలంగాణ సాధించుకున్నం. అదే పట్టుదలతో తెలంగాణ స్వరాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నం. దళితుల సమగ్రాభివృద్ధి …

Read More »

ఏం న‌ర్స‌య్య బాగేనా.. స‌ర్పంచ్‌కు సీఎం కేసీఆర్ ఆప్యాయ ప‌లుక‌రింపు

ఏం నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగు‌న్నారా? అంటూ ముఖ్య‌మంత్రి కేసీ‌ఆర్‌ ఓ సర్పం‌చును ఆప్యా‌యంగా పలు‌క‌రిం‌చారు.కరీం‌న‌గర్‌ కార్పొ‌రే‌షన్‌ పరి‌ధి‌లోని తీగ‌ల‌గు‌ట్ట‌పల్లి కేసీ‌ఆర్‌ భవ‌న్‌లో గురు‌వారం రాత్రి బస‌చే‌సిన సీఎంను శుక్ర‌వారం ఉదయం పలు‌వురు మంత్రులు, అధి‌కా‌రులు కలి‌శారు. ఇదే‌స‌మ‌యంలో మొగ్దుం‌పూర్‌ సర్పంచు జక్కం నర్సయ్య కలి‌సేం‌దుకు రాగా.. సీఎం ఆయన చేతులు పట్టు‌కుని ఆప్యా‌యంగా పలు‌క‌రిం‌చారు. నర్సయ్య బాగేనా.. పిల్లలు బాగు‌న్నారా.. అంటూ కుటుం‌బ‌స‌భ్యుల యోగ క్షేమా‌లను అడిగి తెలు‌సు‌కు‌న్నారు. …

Read More »

ఆ చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది.. రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్..

తెలంగాణ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్ వేశారు. ఆ చిలుక మ‌న‌దే.. ప‌లుకు ప‌రాయిది అని రేవంత్‌ను ఉద్దేశించి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భ‌వ‌న్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంలో పిచ్చి ప్రేలాప‌న‌లకు పాల్ప‌డితే ప్ర‌జ‌లు త‌న్నిత‌రిమేస్తే.. వ‌చ్చి మ‌ల్కాజ్‌గిరిలో ప‌డ్డాడు. ఆయ‌నేదో భార‌త‌దేశానికి ప్ర‌ధాని అయిన‌ట్టు ఫీల‌వుతున్నాడు. ఆయ‌నెవ‌రో.. ఆయ‌న స్థాయి ఏందో.. బ‌తుకు …

Read More »

సిరిసిల్ల నేతన్నల మాట.. రాత మార్చిన నేత కేటీఆర్

తెలంగాణ ఏర్పడక ముందు సిరిసిల్ల అంటే ఉరిశాల అనే నానుడితో వ్యవహరించిన దుర్భర స్థితి మనందరికీ తెలిసిందే. నాడు నేతన్నల ఆకలి చావులతో జాతీయ స్థాయిలో పతాక శీర్షికలకెక్కిన సిరిసిల్ల నేడు సిరిశాలగా మారి కోటి బతుకమ్మ చీరెలతో తెలంగాణ ఆడబిడ్డల ముఖాలలో సంబురాన్ని చూసుకొని మురుస్తోంది. చేతినిండా ముద్దతో కడుపు నింపుకుంటోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అతి తక్కువ కాలంలోనే సిరిసిల్ల ప్రాంతంలో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయినవి. ఈ …

Read More »

మ‌ల‌క్‌పేటలో నేడు 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్లు ప్రారంభం..

మ‌ల‌క్‌పేట నియోజ‌క‌వ‌ర్గంలోని పిల్లిగుడిసెలు బ‌స్తీలో నూత‌నంగా నిర్మించిన 288 డ‌బుల్ బెడ్రూం ఇండ్ల‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్ శ‌నివారం ప్రారంభించ‌నున్నారు. ఈ ఇండ్ల‌ను తొమ్మిది అంత‌స్తుల్లో రూ. 24.91 కోట్ల వ్య‌యంతో నిర్మించారు. హైద‌రాబాద్ న‌గ‌రాన్ని స్ల‌మ్ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంటున్న విష‌యం విదిత‌మే. ఈ క్ర‌మంలో మురికివాడ‌గా ఉన్న పిల్లిగుడిసెలు బ‌స్తీలో ఇప్పుడు డ‌బుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి.. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat