అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో ముందున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలోనూ ముందుందని రాష్ట్ర పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరిలో నిరుపేదలకు మంత్రి నేడు రేషన్ బియ్యాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వర్దన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేశ్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… కరోనా వైరస్ వ్యాప్తి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలను అందునా …
Read More »అరూరి రమేష్ కు అరుదైన ఘనత..
ఆయన ఒక సాధారణ వ్యక్తి.. అయితేనేమి ప్రజాసేవ చేయాలని.. ప్రజల గుండెల్లో స్థానాన్ని సంపాదించుకోవాలని రాజకీయాల్లోకి వచ్చాడు. వచ్చిందే తడవు సొంతలాభం కొంత మానుకు పొరుగువాడికి తోడుపడవోయ్ అన్న గురజాడ మాటలను నిజం చేస్తూ రాజకీయాల్లో వినూత్న పంథాను అవలంభిస్తూ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన మార్కు చూపించారు. తనను నమ్ముకున్నవారు కష్టాల్లో ఉన్నారంటే అరసెకండ్ కూడా ఆలస్యం చేయకుండా అవసరమైతే తాను వచ్చి మరి ఆ కష్టాన్ని తీర్చి …
Read More »వర్ధన్నపేటలో లక్ష మెజారీటి ఖాయం..!
తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు ఇల్లిల్లూ తిరుగుతూ భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడ అబివృధ్ధి చెయ్యని సంక్షేమ పథకాలు తెలంగాణలో వచ్చాయి. అంతేకాదు అంతర్జాతీయ గుర్తింపు కూడ వచ్చింది. 60 ఏండ్లలో గత పాలకులు చెయ్యాని పనులు కేసీఆర్ కేవలం 4 ఏండ్లలో ఏంతో చేశాడో అని ప్రజలు అంటున్నారు. టీఆర్ఎస్ నేతలు ఇంకొక కేసీఆర్ కు అవకాశం ఇస్తే మరింత సంక్షేమ పథకాలను …
Read More »