Home / Tag Archives: vijayasai reddy (page 8)

Tag Archives: vijayasai reddy

చంద్రబాబు హయంలో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి..ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోసిందా ?

అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.తుపాన్లు, కరువుకాటకాలతో తల్లడిల్లిన వ్యవసాయ రంగానికి ప్రత్యేక బడ్జెట్ ఊపిరి పోస్తుంది. 29 వేల కోట్ల కేటాయింపు రైతన్నలను …

Read More »

రైతు కుటుంబానికి అండగా వైఎస్ జగన్..ఇది ఒక సంచలన నిర్ణయం

అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా నిన్న శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు.ఈ మేరకు రాష్ట్ర ప్రజలు అందరు ఎంతో సంతోషంగా ఉన్నారని చెప్పాలి.ఎన్నికల హామీల్లో 80 శాతం అమలుకు తొలి బడ్జెట్‌లోనే శ్రీకారం చుట్టారని తెలుస్తుంది.దీనిపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు.’రైతు ఏ కారణంతో మరణించినా వారి కుటుంబానికి 7 లక్షల చెల్లించే బీమా పథకం దేశంలోని ఏ రాష్ట్రంలో …

Read More »

మంగళగిరిలో ఓడినప్పుడే లోకేశ్‌ చెల్లని కాసు అయిపోయాడు..!

ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘనవిజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే.అధికారంలో ఉన్న టీడీపీ కనీస సీట్లు కూడా గెలుచుకోలేపాయింది.మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఒక పరంగా ఓటమి అంచులవరకు వచ్చి గెలిచాడనే చెప్పాలి.ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో చంద్రబాబు తనయుడు లోకేష్ వైసీపీ పార్టీ పై ట్వీట్ లు చేస్తున్న విషయం తెలిసిందే.అయితే దీనిపై స్పందించిన వైసీపీ నేత విజయసాయి రెడ్డి తనదైన శైలిలో …

Read More »

నిజాయితీ గురించి చంద్రబాబుకు మాట్లాడే హక్కు లేదు..వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై ట్విట్టర్ వేదికగా వైసీపీ నేత విజయసాయి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసారు.ఎన్నికలకు రెండు నెలల ముందు బాబు చేసిన అక్రమాలను,అన్యాయాలను బయట పెట్టాడు.పసుపు-కుంకుమ, పింఛన్ల పేరుతో ఓటర్లను ఆకర్షించి ఎలాగైన గెలవాలని వేల కోట్లు వృధా చేసాడు.విత్తనాల సేకరణకు 380 కోట్లు విడుదల చేయాలని ఫిబ్రవరిలో ఏపీ సీడ్స్ కార్పోషన్ కోరితే ఆ నిధులను ‘ఓటర్ల ప్రలోభాలకు’ మళ్లించారు. పసుపు-కుంకుమ, …

Read More »

ప్రతిపక్ష నేతగా ఒక్కరోజైన ప్రజలకోసం ఆలోచించావా బాబూ..?

ఏపీలో రాజకీయ పరిణామాలు చూస్తుంటే రోజురోజుకి తెలుగుదేశం పార్టీ దీన స్థితిలోకి వెళ్ళిపోతుందని అర్ధమవుతుంది.సొంత పార్టీ నాయకులే చంద్రబాబుకు చుక్కులు చూపిస్తున్నారు. అధికారంలో ఉన్నంతసేపు గమ్మున కుర్చుని దోచుకున్న కాడికి దోచేసి ఇప్పుడు ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ఎవ్వరూ లెక్కచేయడంలేదు. ఇంత జరిగినా చంద్రబాబుకు ఇంకా బుద్ధి రాలేదనే చెప్పాలి ఎందుకంటే అధికారంలో ఉన్నన్ని రోజులు రాజభోగాలు అనుభవించిన బాబు ప్రతిపక్ష నేతగా కూడా …

Read More »

బాబు గారి డ్రామా ఆర్టిస్టులు యాక్షన్ ఇరగదీస్తున్నారుగా..!

జగన్ ప్రమాణస్వీకారం చేసిన అనంతరం అన్యాయాలకి,అక్రమాలకూ పాల్పడుతున్న ప్రతీఒక్కరిపై ఆక్షన్ తీసుకుంటున్నాడు.చిన్నా పెద్ద అని తేడా లేకుండా అందరిని ఒక ఆట ఆడుకుంటున్నాడు. జగన్ దెబ్బకు హేమాహేమీలు సైతం వణుకుతున్నారు. అంతేకాకుండా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా జగన్ చేస్తున్న కార్యక్రమాలకు భయపడుతున్నాడు. ఎందుకంటే తాను అధికారంలో ఉన్నంతసేపు కోట్లు దోచుకున్నాడే తప్ప ఒక్క మంచి పని కూడా చెయ్యలేదని అర్దమైంది.ప్రస్తుతం జగన్ కరకట్ట పై ఉన్న అక్రమ …

Read More »

చంద్రబాబు అనుకూల మీడియాకు దిమ్మతిరిగే కౌంటర్..!

ఆంధ్రప్రదేశ్ లో పచ్చ మీడియా సోది తగ్గింది అనుకుంటే అది మళ్ళీ మొదలైంది.మొన్న జరిగిన ఎన్నికల వరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏమ్ చేసిన,అది తప్పు ఐన సరే ఆ మీడియా ఒప్పుగానే చూపించేది.అయితే ఎన్నికల ఫలితాల రూపంలో జగన్ చంద్రబాబుకు అనుకూల మీడియాకు గట్టి సమాదానం చెప్పాడు.దీంతో ఒక్కసారిగా పచ్చ బ్యాచ్ సైలెంట్ అయ్యింది.ఇప్పుడు మల్లా బాబుకే పల్లకి సేవ చేస్తుంది.దీనిపై స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ …

Read More »

విజయనిర్మల భౌతికకాయానికి నివాళులు అర్పించిన జగన్..

అలనాటి ప్రముఖ నటి, దర్శకురాలు, నిర్మాత, సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి విజయనిర్మల(73) బుధవారం అర్ధరాత్రి కన్నుమూశారు. నగరంలోని గచ్చిబౌలిలోని కాంటినెంటల్‌ ఆస్పత్రిలో ఆమె గతకొంతకాలంగా చికిత్సపొందుతు బుధవారం తుదిశ్వాస విడిచారు.అయితే ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయనిర్మల భౌతికకాయానికి నివాళులర్పించారు. నానక్‌రామ్‌గూడలోని నటుడు కృష్ణ నివాసానికి వెళ్లి విజయనిర్మల భౌతికకాయానికి పుష్పాంజలి ఘటించారు.అనంతరం కృష్ణ ,నరేష్ మరియు కుటుంభ సభ్యులను పరామర్శించారు. తన భార్య మరణంతో విలపిస్తున్న …

Read More »

టీడీపీ రాజ్యసభాపక్షాన్ని బీజేపీలో విలీనం చేసింది విజయసాయిరెడ్డేనా.?

తాజాగా టీడీపీ సోషల్ మీడియా ఓ ఫొటోతో వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డిని బ్లేమ్ చేసేందుకు ప్రయత్నిస్తోంది. గతంలో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకారంలో నిప్పు.. ఉప్పులా ఉండే విజయసాయి, సీఎం రమేష్ ఇద్దరు నేతలు ఒక దగ్గర చేరారు.. చాలాసేపు ముచ్చట్లు పెట్టుకున్నారు. తొలుత సీఎం రమేశ్‌ గ్యాలరీలో ముందువరుసలో కూర్చొని ఉండగా, విజయసాయిరెడ్డి వచ్చి ఆయన వెనుక వరుసలో కూర్చున్నారు. తొలుత ఇద్దరూ పరస్పరం కరచాలనం …

Read More »

రైతులను నిలువునా ముంచేసావా బాబూ..?

ఘత ఐదేళ్ళ పాలనలో టీడీపీ పార్టీ చేసిన దౌర్జన్యాలకు,అన్యాయాలకు ఏపీ ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు.అందుకే ఈ ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్పారు.ఫలితమే వైసీపీ పార్టీ రికార్డు స్థాయిలో ఘనవిజయం సాధించి.దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది.ఇక అసలు విషయానికి వస్తే చంద్రబాబు హయంలో రైతులు చాలా కష్టాలు పడ్డారు.దీనిపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించాడు.నకిలీ విత్తనాల మాఫియా చంద్రబాబు కనుసన్నల్లోనే విస్తరించిందని.విజిలెన్స్ దాడుల్లో రూ.2 …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat