ఏపీ అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరుగుతాయా..?. ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి.. ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి రద్దు చేస్తారా అనే పలు అంశాల గురించి వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి విధితమే. తాజాగా ఆ వార్తలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. విజయవాడలో జరుగుతున్న వైసీపీ జయహో బీసీ మహసభ సాక్షిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి క్లారిటీచ్చారు. దాదాపు ఎనబై …
Read More »ఏపీ మాజీ ఎంపీ మృతి..!
ఏపీలోని విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం నుండి రెండు సార్లు గెలుపొందిన మాజీ ఎంపీ ఈ రోజు గుండెపోటుతో మృతి చెందారు.. ప్రముఖ నాస్తికవాది గోరా కుమార్తె అయిన మాజీ ఎంపీ చెన్నుపాటి విద్య ఈ రోజు మృతి చెందారు. మాజీ ఎంపీ మృతి పట్ల మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావుతో పాటు పలువురు సంతాపం తెలిపారు..
Read More »విజయవాడలో మహిళా కండక్టర్పై టీడీపీ నేత దాడి..!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం నేతలు అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాడులకు తెగబడుతున్నారు. అధికార దర్పంతో తెలుగు తమ్ముళ్ల్లు ప్రభుత్వ అధికారులపై చేస్తున్న దాడులకు తెరపడటం లేదు. తాజాగా మహిళా కండక్టర్పై టీడీపీ నేత దాడి చేశాడు. పోలీసుల కథనం ప్రకారం వణుకూరుకు చెందిన రెంటపల్లి ఇందిర విజయవాడ డిపోలో కండక్టర్గా పని చేస్తోంది. మంగళవారం రాత్రి రూట్ నంబర్ 10 బస్సును పెనమలూరు హైస్కూల్ సెంటర్ వద్ద వెనక్కి మళ్లించేందుకు డ్రైవర్కు …
Read More »విజయవాడ ఓ హోటల్లో వ్యభిచారం.. ముంబాయి నుండి అమ్మాయిలు
ఏపీలో ఈ మద్య విచ్చలవిడిగా వ్యభిచారం జరుగుతున్నది. ఉక్కువగా రాజధాని చుట్టు ప్రక్కల నగరాలు అయిన ,అమరావతి, గూంటురు, విజయవాడలో జుగా సాగుతున్నది. తాజాగా విజయవాడ నగరంలో ఓ హోటల్లో వ్యభిచారం చేసేందుకు దిగిన ముంబైకు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబైకి చెందిన ఓ వేశ్యను హనుమానాయక్ అనే వ్యక్తి ఆన్లైన్లో బుక్ చేసుకుని నగరానికి రప్పించాడు. అతడు చేసిన సూచనల ప్రకారం ఆమె పటమటలోని ఓ …
Read More »బెజవాడ ఉలిక్కిపడేలా.. బొండా ఉమ అనుచరుడు దారుణ హత్య
బెజవాడ మరోసారి ఉలిక్కిపడింది. సినీ ఫక్కీలో బైక్లపై వచ్చిన యువకులు పట్టపగలు అందరూ చూస్తుండగా రౌడీషీటర్ను కిరాతకంగా నరికిచంపారు. స్థానికులు భయంతో పరుగులు తీశారు. మాచవరం ఏరియాలో జరిగిన ఈ సంఘటన నగరంలో కలకలం రేపింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా తెనాలి పట్టణంలోని నాజర్పేటకు చెందిన రౌడీషీటర్ వేమూరి సుబ్రహ్మణ్యం (35), అలియాస్ సుబ్బు తన ప్రత్యర్థుల చేతిలో విజయవాడ నగరంలోని మాచవరం ఏరియాలో …
Read More »అఖిల ప్రియ మరో తలనొప్పి తెచ్చిపెట్టారంటూ టీడీపీ నేతలే
ఏపీలోని విజయవాడ దగర్గ క్రిష్ణానదిలో ఇటీవలే జరిగిన పడవ బోల్తా వివాదం నుంచి బయట పడక ముందే పర్యాటక శాఖా మంత్రి అఖిలప్రియ మరో వివాదంలో చిక్కుకున్నారు. అదే ఆదివారం జరిగిన ‘ సోషల్ మీడియా సమ్మిట్ 2017 అవార్డు’ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో అత్యంత ప్రజాదరణ కలిగిన నటిగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణెకి అవార్డు ఇచ్చారు. ఇప్పుడు విషయమే మరో వివాదానికి తెరతీసింది. ఆదివారం ఏపీ రాజధాని …
Read More »విజయవాడలో టీడీపీని దెబ్బతీయడానికి ఏకమైన అన్ని పార్టీలు
అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో అసెంబ్లీ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు ముందస్తు అరెస్ట్లు చేపట్టారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం అఖిలపక్షం ఈరోజు ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. అయితే ముందస్తుగా ప్రతిపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అదుపులోకి తీసుకుంటున్నారు. చలసాని శ్రీనివాస్ను పోలీసులు అదుపులోకి తీసుకుని తెలంగాణలో తిప్పుతున్నారు. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ను అరెస్ట్ చేశారు. శ్రీకాళహస్తిలో వామపక్ష నేతలను …
Read More »విజయవాడ ,ప్రకాశం, గుంటూరు సెక్స్ వర్కర్లతో నెల్లూరులో వ్యభిచారం
ప్రజల మద్య గుట్టుచప్పుడు కాకండా నిర్వహిస్తోన్న ఓ వ్యభిచార కేంద్రంపై ఒకటో నగర, సీసీఎస్ పోలీసులు దాడిచేసి, ఇద్దరు నిర్వాహకులతో పాటు ఓ విటుడిని అరెస్ట్ చేశారు. ఒకటోనగర పోలీస్స్టేషన్లో మంగళవారం విలేకరుల సమావేశం నిర్వహించి, ఇన్చార్జ్ ఇన్స్పెక్టర్ బి.పాపారావు వివరాలు వెల్లడించారు. నగరంలోని యడ్లవారివీధి(శివప్రియ హాటల్ వెనుక)కి చెందిన కె.శాంతిలత, మైపాడుగేటు శ్రీనివాసనగర్కు చెందిన బి.జయలక్ష్మి అలియాస్ లక్ష్మి కొంతకాలంగా యడ్లవారివీధిలోని ఓ ఇంట్లో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నారు.విజయవాడ, …
Read More »ఏపీ రాజధాని ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ
ఏపీలోని గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో గాడిద మాంసానికి విపరీతమైన గిరాకీ వచ్చింది. చికెన్ కబాబ్, మటన్ కబాబ్ లను ఎలా బండ్ల మీద పెట్టి అమ్ముతున్నారో.. ఈ నగరాల్లో గాడిద మాంసాన్ని కూడా అదే విధంగా అమ్ముతున్నారు. ఈ విషయంలో పర్యావరణ పరిరక్షకులు, జంతు పరిరక్షకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టుకు కూడా వెళ్లారు. ఈ పట్టణాల్లో నిబంధనలకు విరుద్ధంగా కబేళాల్లో గాడిడదలను …
Read More »విజయవాడలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి జనం మీదికి
విజయవాడలో శుక్రవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్సు అదుపు తప్పి జనం మీదికి దూసుకుపోవడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గవర్నర్పేట డిపోకు చెందిన ఆర్టీసీ నంబరు ఏపీ 16జెడ్ 6604 సిటీ బస్సు వేగంగా దూసుకొచ్చి నాలుగు ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై మాచవరం వెళుతున్న మైలవరానికి చెందిన తల్లీకూతుళ్ళు షేక్ ఖుర్షీద్ బేగం …
Read More »