రాబోయే ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపు ఖాయం. ఈ మాట చెప్తోంది ఎవరంటే కాంగ్రెస్ నేతల తీరును గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు. దీనికి తార్కాణం. పార్టీ సీనియర్లతో ప్రచారం ప్రకారం గెలుపు ఖాయమంటున్నారు. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ మేనిఫెస్టో విడుదల కోసం కూడా ఆందోల్ వదలలేక పోయాడు. నకిరేకల్ ప్రచారానికి రమ్మంటే సమయం లేదు తనను డిస్టర్బ్ చేయొద్దని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేడుకున్నారట. పార్టీ సీనియర్లైన జీవన్ …
Read More »