ఏపీలో టీడీపీ త్వరలోనే అంతరార్థం కానుందా..బాబుగారి సారథ్యంలోని టీడీపీ పూర్తిగా కాషాయపార్టీలో కలిసిపోతుందా..లోకేష్ ఏపీ బీజేపీ అధ్యక్షుడు అవుతాడా..ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. 2019లో టీడీపీ ఘోర పరాజయం చెందడంతో తమ రాజకీయ భవిష్యత్తు కోసం బాబుగారి ఆర్థిక మూలాలైన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ వంటి నలుగురు టీడీపీ రాజ్యసభ ఎంపీలు బీజేపీలో చేరారు. అయితే చంద్రబాబే మళ్లీ మోదీ …
Read More »