అంతా అనుకున్నట్లే జరిగింది..ఇన్నాళ్లు బీజేపీతో కాపురం చేస్తూ టీడీపీతో రహస్య సంబంధం కొనసాగించిన చంద్రబాబు దత్తపుత్రుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్..రాజమండ్రి సెంట్రల్ జైలు సాక్షిగా తన అసలు ముసుగు తీసేసాడు. రూ. 371 కోట్లు అవినీతి అనేది చాలా చిన్న విషయమంటూ నిస్సిగ్గుగా చంద్రబాబును సమర్థించిన పవన్..ఇక రాబోయే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తున్నాం జనసేన కార్యవర్గం కూడా అర్థం చేసుకోవాలని, రాష్ట్రం కోసం త్యాగాలు చేయాలని …
Read More »చంద్రబాబు అరెస్ట్పై విజయసాయిరెడ్డి సంచలన కామెంట్స్..!
40 ఏళ్లుగా ఎన్నో వేల కోట్ల స్కామ్లు చేసినా..వ్యవస్థలను అడ్డుపెట్టుకుని, చట్టాలు, న్యాయాల్లో ఉన్న లొసుగులను ఆసరాగా తీసుకుని ఒక్క కేసులో కూడా విచారణ ఎదుర్కొకుండా ఏకంగా 18 స్టేలు తెచ్చుకుని స్టేబిఎన్ గా పేరుగాంచిన స్కామ్ స్టర్…నారా చంద్రబాబు నాయుడు ఇప్పుడు 371 కోట్ల స్కిల్ స్కామ్లో అరెస్ట్ అయి..రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా జైలు జీవితం ప్రారంభించారు. అయితే జైలు అధికారులు చంద్రబాబుకు కేటాయించిన ఖైదీ …
Read More »విజయమ్మపై ఇవేమి తప్పుడు కూతలు..ఛీఛీ..మరీ ఇంతదిగజారుడుతనమా..చంద్రబాబు..!
టీడీపీ హయాంలో అమరావతిలో తాత్కాలిక భవనాల నిర్మాణాల పేరిట జరిగిన 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ నోటీసుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు అరెస్ట్ భయం పట్టుకుంది.. అందుకే కేంద్రం పరిధిలోని ఐటీ శాఖ నోటీసులు ఇస్తే తనపై జగన్ సర్కార్ కక్ష కట్టిందని, 2, 3 రోజుల్లో తనను అరెస్ట్ చేస్తారు..దాడులు కూడా చేస్తారంటూ తెలుగు తమ్ముళ్లను రెచ్చగొట్టి ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని అగ్నిగుండంలా మార్చి ఈ …
Read More »కోడ్ లాంగ్వేజీలో కోట్లు కొట్టేసా…నారావారి మాఫియా డిక్షనరీలో కొత్త పదం…టన్ను స్టీల్…!
టీడీపీ అధినేత చంద్రబాబును అపర చాణక్యుడు అని ఆయన కుల మీడియా భజన చేస్తుంది..నిజమే.. ఎన్ని తప్పుడు పనులు చేసినా, ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికినా…వివిధ అవినీతి కేసుల్లో విచారణ జరపకుండా కోర్టుల నుంచి ఏకంగా 18 స్టేలు తెచ్చుకున్నా.. వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ఎన్ని వేల కోట్లు నొక్కేసినా.. తెలివిగా తప్పించుకునే చంద్రబాబు నిజంగా అపర చాణక్యుడు కాకపోతే మరేటీ.. తాజాగా 118 కోట్ల ముడుపుల బాగోతంలో ఐటీ …
Read More »కియాపై దుష్ప్రచారం..విజయసాయిరెడ్డి ఫైర్..!
కియామోటార్స్ మళ్లీ వార్తల్లో నిలిచింది. నిజానికి ప్రధాని మోదీ కొరియాతో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఏపీకి కియామోటార్స్ వచ్చింది. కాని ప్రపంచంలో ఎవరు ఏది సాధించినా అది నావల్లే… అని బిల్డప్ ఇచ్చుకునే చంద్రబాబు కియా పరిశ్రమ ఏర్పాటు ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్నారు. కాగా గత సార్వత్రిక ఎన్నికలకు ముందు కియామోటార్స్ ఫస్ట్ కారు రిలీజ్ అయిందంటూ చంద్రబాబు ఓ కారుకు నల్లగుడ్డలు కప్పి మరీ.. అదిగో …
Read More »బడ్జెట్లో ఏపీకి కేంద్రం అన్యాయం… ఎంపీ విజయసాయిరెడ్డి ఆవేదన..!
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలకు మోదీ సర్కార్ నిరాశే మిగిలించింది. తెలుగు రాష్ట్రాలకు బడ్జెట్లో మొండి చెయ్యి చూపడంపై తెలంగాణ సీఎం కేసీఆర్ మండిపడ్డారు. ఇక కేంద్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే శంకరిగిరి మాన్యాలు పట్టినట్లే అని మండిపడ్డారు. కాగా ఏపీకి కూడా బడ్జెట్లో కేంద్రం మొండి చెయ్యి చూపడంపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు ఇతర వైసీపీ ఎంపీ ఆవేదన వ్యక్తం చేశారు. …
Read More »కిరసనాయిలుకు ఏపీ రాష్ట్రంగా కనిపించడం లేదా..!
ఏపీలో అధికార వికేంద్రీకరణ దిశగా ప్రభుత్వం ముందడగు వేస్తుంటే చంద్రబాబుతోపాటు ఆయన అనుకుల మీడియాధిపతి రగలిపోతున్నారు..ప్రతి ఆదివారం ఎడిటోరియల్ పేరుతో తన పత్రికలో నిస్సిగ్గుగా పచ్చ పలుకులు పలికే సదరు మీడియాధిపతి..గత ఆదివారం కూడా సీఎం జగన్పై అక్కసు వెళ్లగక్కాడు..తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పినట్లు ఏపీ సీఎం జగన్ నడుచుకుంటున్నారని… అసలు ఏపీలో పాలనలేదు..ప్రభుత్వమే లేదంటూ పుల్లవిరుపు మాటలు మాట్లాడాడు. జరుగుతున్నది ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడుపై కోపంతోనా, ఒక …
Read More »చంద్రబాబుపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!
టీడీపీ అధినేత చంద్రబాబు గత 20 రోజులుగా రోజుకో డ్రామా ఆడుతూ..అమరావతి రాజకీయాన్ని రక్తికట్టిస్తున్నాడు. మూడు రాజధానులు ఏర్పాటు అయితే ఇక మీకు బతుకే లేదన్నట్లుగా అమరావతి రైతులను రెచ్చగొడుతున్నాడు. అసలు మూడు పంటలు పండే సారవంతమైన భూములను తన స్వార్థం కోసం బతిమాలి, భయపెట్టి, బలవంతంగా రైతుల దగ్గర లాక్కుని చంద్రబాబు..ఇప్పుడు తనను నమ్మి భూములిచ్చిన అమరావతి రైతులకు అన్యాయం జరిగిపోతుందని మొసలి కన్నీరు కారుస్తున్నాడు. మీ జీవితాలు …
Read More »నారావారి గొప్పలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్..!
ఏపీలో 2014 లో అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రాజధానిలో రియల్ఎస్టేట్ భూమ్ పెంచడానికి నానాపాట్లు పడ్డాడు. అదిగో సింగపూర్ను తలదన్నే రాజధాని, ఇదిగో టోక్యో, అదిగదిగో షాంఘై, ఇదిగిదిగో ఇఫ్లాంబుల్, టర్కీ, లండన్, బుల్లెట్ ట్రైన్లు, కాసినోవాలు, అమ్యూజ్మెంట్ పార్క్లు..ఆహా..ఏపీ ప్రజలను కలల్లో విహరింపజేశాడు. నాలుగేళ్లపాటు గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టాడు. నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటూ ప్రజలు నవ్వుకుంటున్నా..తనదైన స్టైల్లో గొప్పలు చెప్పుకున్నాడు. పీవి సింధూ …
Read More »బెజవాడలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం…!
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఓ ఇంటి వారయ్యారు. అదేనండి కొత్త ఇంట్లోకి వెళ్లారు. శుక్రవారం విజయవాడలో కొత్తగా నిర్మించిన ఇంట్లో విజయసాయిరెడ్డి గృహ ప్రవేశం చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి సంప్రదాయ బద్దంగా కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా హోమం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయితే విజయసాయి రెడ్డి నూతన గృహ ప్రవేశం చాలా సింపుల్గా జరగడం విశేషం. కొద్ది మంది పార్టీ నాయకులు మాత్రమే ఈ …
Read More »