దోమలకు, నారావారి తండ్రీ కొడుకులకు ఏదో గట్టి బంధమే ఉన్నట్లు ఉంది..టీడీపీ హయాంలో దోమలపై యుద్ధం అంటూ..బ్యాట్లు పట్టుకుని..చంద్రబాబు, లోకేష్తో సహా టీడీపీ నేతలు చేసిన ఓవరాక్షన్ జనాలు ఎప్పటికీ మర్చిపోరు..ఇప్పుడు బాబుగారు స్కిల్ స్కామ్ లో అరెస్టై అయిన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఊచలు లెక్కబెడుతుంటే..లోకేష్తో సహా..టీడీపీ నేతలు మా బాబోరికి దోమలు కుడుతున్నాయంటూ తెగ లొల్లి చేస్తున్నార.ఇక పచ్చ మీడియా పైత్యానికి హద్దే లేకుండా పోయింది….దోమలతో స్లో …
Read More »చంద్రబాబు జైలుకు వెళితే..టాలీవుడ్కేం సంబంధం..”కమ్మ”గా కళ్లు తెరిపించిన సురేష్ బాబు..!
టీడీపీ అధినేత చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చిప్పకూడు తింటుంటే..ఆయన వల్ల లాభపడిన టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్లు ఒక్క మాట మాట్లాడరా అంటూ..టీడీపీ అనుకుల పచ్చ మీడియా గత 10 రోజులుగా టాలీవుడ ఇండస్ట్రీపై పడి ఏడుస్తోంది. టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు అయిన మురళీమోహన్, చంద్రబాబు వీరభక్తులైన అశ్వనీదత్తు, రాఘువేంద్రరావు తో పాటు నట్టికుమార్ వంటి చిన్న నిర్మాత తప్పా..సినీ ఇండస్ట్రీ నుంచి స్టార్ హీరోలు, నటులు …
Read More »చంద్రబాబు అను”కుల”మీడియా ఛానల్కు బీజేపీ అధిష్టానం సీరియస్ వార్నింగ్..!
ఏపీలో టీడీపీ అధినేత చంద్రబాబు కోసం ఆయన అనుకుల మీడియా ఛానళ్లు జర్నలిజం విలువలను తొంగలొ తొక్కేస్తూ… నిస్సిగ్గుగా బరితెగిస్తూ ప్రత్యర్థి పార్టీల నేతలపై ఎలా దుష్ప్రచారం చేస్తున్నాయో అందరికీ తెలిసిన విషయమే. అమరావతి ఆందోళనల నేపథ్యంలో చంద్రబాబు అనుకుల బీజేపీ ఎంపీ సుజనా చౌదరి పదే పదే మూడు రాజధానుల విషయంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని ఎల్లోమీడియా ద్వారా ప్రజలను మభ్యపెడుతున్నాడు. అయితే కేంద్రం మాత్రం మూడు రాజధానుల …
Read More »చంద్రబాబు, ఎల్లోమీడియాపై నిప్పులు చెరిగిన వైసీపీ ఎంపీ..వైరల్ ట్వీట్స్..!
విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటుకు నేవీ తీవ్ర అభ్యంతరం చెప్పిందని చంద్రజ్యోతి పత్రిక అసత్యకథనం ప్రసారం చేసింది. ఈ వార్తను పట్టుకుని టీడీపీ నేతలు బోండా ఉమ తదితరులు ప్రెస్మీట్లు పెట్టి మరీ రెచ్చిపోయారు. విశాఖలో రాజధాని ఏర్పాటుకు నేవి అభ్యంతరం చెప్పిందని, ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసిందని, మిలీనియం టవర్స్లో సెక్రటేరియట్ ఏర్పాటు చేయద్దని మొట్టికాయలు వేసిందని..దీంతో జగన్ సైలెంట్ అయిపోయాడని బోండా ఉమ విషం కక్కాడు..విశాఖలో …
Read More »వికేంద్రీకరణపై టీడీపీ రాజకీయం…టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఫైర్..!
ఏపీకి మూడు రాజధానుల విషయంలో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ..టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన అనుకుల మీడియా చేస్తున్న దుష్ప్రచారంపై టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. తాజాగా తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైవి…సీఎం జగన్ మోహన్ రెడ్డి ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టినా…ఎల్లోమీడియాకు కనిపించడం లేదని తీవ్రంగా ఆక్షేపించారు. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డి సీఎం జగన్ దళితులను దృష్టిలో పెట్టుకుని సీఎం జగన్ …
Read More »చంద్రబాబును ఆ భయం వణికిస్తుందా..అందుకేనా ఓలెక్ట్రా బస్సులపై పచ్చ మీడియా పిచ్చి ఆరోపణలు…!
ఏపీలో వైసీపీ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు చంద్రబాబు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు..రాజధాని డ్రామా, పల్నాటి డ్రామా, కోడెల ఆత్మహత్య డ్రామా, గ్రామవాలంటీర్ల పరీక్షా పేపర్ లీక్ డ్రామా..ఇలా వరుసగా ఎన్ని డ్రామాలు ఆడినా ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఎన్ని డ్రామాలు ఫెయిలైనా ఎల్లోమీడియాతో కలిసి ప్రభుత్వంపై బురద జల్లడం మాత్రం చంద్రబాబు ఆపడం లేదు. తాజాగా రివర్సె టెండరింగ్తో ప్రభుత్వానికి 743 కోట్ల …
Read More »