ఏపీలో గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తున్న సంగతి తెల్సిందే .జగన్ చేస్తున్న పాదయాత్రపై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి దేవినేని ఉమా .ఇటివల బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పై టీడీపీ నేతలు చేస్తున్న దాడిని వైసీపీ అధినేత ఖండించిన సంగతి తెల్సిందే . దీని గురించి మాట్లాడిన మంత్రి దేవినేని బీజేపీ …
Read More »2019ఎన్నికలకు కైకలూరు వైసీపీ అభ్యర్థిని ఖరారు చేసిన జగన్ ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నూట అరవై రోజులుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి తెల్సిందే.అందులో భాగంగా ఇప్పటికే కృష్ణా జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర ముగించుకున్న జగన్ గోదావరి జిల్లాలో అడుగుపెట్టాడు . అయితే ఈక్రమంలో రానున్న ఎన్నికల్లో గెలుపొందే అభ్యర్థులను వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తూనే వస్తున్నారు .తాజాగా కైకలూరు …
Read More »వేలాది మంది అనుచరులతో వైసీపీలో చేరిన “వసంత”కుటుంబం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీలోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది .తాజాగా అధికార టీడీపీ పార్టీకి చెందిన నేత ,మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావుతో పాటుగా ఆయన తనయుడు ప్రముఖ వ్యాపార వేత్త వసంత కృష్ణప్రసాద్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు . ఈ సందర్భంగా వసంత కృష్ణప్రసాద్ తన భారీ అనుచవర్గంతో భారీ ర్యాలీ నిర్వహించి జగన్ సమక్షంలో వైసీపీ …
Read More »వైసీపీ తీర్ధం పుచ్చుకున్న మాజీ ఎమ్మెల్యే ..!
ఏపీ అధికార టీడీపీ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యే ఈ రోజు శనివారం వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ కండువా కప్పుకున్నారు .రాష్ట్రంలో వైజాగ్ జిల్లాలో యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కన్నబాబు,అతని తనయుడు వైజాగ్ డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ ,జిల్లా తెలుగు యువత ఆర్గనైజింగ్ డీఎస్ఎన్ రాజు,మాజీ ఎంపీపీ శ్రీనివాస్ రాజ్,మండలి ప్రధానకార్యదర్శి శంకర్ రావులతో పాటుగా వేల మంది భారీ …
Read More »జగన్ లాంటి నేత ఉండటం ఏపీ ప్రజల దురదృష్టం-జలీల్ ఖాన్ ..!
గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యే జలీల్ ఖాన్ ఆ తర్వాత అధికార టీడీపీ పార్టీ అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశపెట్టిన తాయిలాలకు ,ప్రలోభాలకు లొంగి పసుపు కండువా కప్పుకున్న సంగతి విదితమే .తాజాగా ఆయన రాష్ట్రంలో విజయవాడలో విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వలనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ ఇవ్వడంలేదు …
Read More »విజయసాయి రెడ్డి సంచలనాత్మక నిర్ణయం…!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత ,ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్య అనుచరుడు ,ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ,రాజ్యసభ సభ్యులు అయిన విజయసాయి రెడ్డి మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకున్నారు .గత నూట నలబై ఐదు రోజులుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి విదితమే . జగన్ పాదయాత్రకు మద్దతుగా తను కూడా పాదయాత్ర …
Read More »వైసీపీ ఎంపీ మేకపాటి సంచలనాత్మక నిర్ణయం ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ నేత ,ఎంపీ మేకపాటి రాజమోహన రెడ్డి షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.ఇటివల ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంటు సాక్షిగా దాదాపు పదమూడు రోజుల పాటు అవిశ్వాస తీర్మానం పెట్టి అలుపు ఎరగని పోరాటం చేసి ..చివరికి కేంద్ర సర్కారు దిగిరాకపోతే తమ ఎంపీ పదవులకు వైసీపీ పార్టీకి చెందిన లోక్ సభ సభ్యులు రాజీనామా చేసిన సంగతి తెల్సిందే. …
Read More »ఈ సారి జగన్ వంతు …!
టాలీవుడ్ ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ప్రముఖ వివాదాస్పద నటి శ్రీరెడ్డి ప్రస్తుతం వైసీపీ అధినేత ,ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టులు చేశారు.ఈ సందర్భంగా శ్రీరెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ను సంభోదిస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మీద ..అయన తనయుడు వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అందరికి అభిమానం గౌరవం ఉంటుంది …
Read More »మారింది కాలమే కానీ వైఎస్సార్ కుటుంబం మీద ప్రజాభిమానం కాదు ..!
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత నాలుగున్నర నెలలుగా ప్రజాసంకల్ప యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న సంగతి విదితమే .జగన్ చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల నుండి విశేష ఆదరణ లభిస్తుంది.అయితే అప్పటి ఉమ్మడి ఏపీలో దాదాపు తొమ్మిదేళ్ళ ప్రస్తుత నవ్యాంధ్ర అధికార పార్టీ తెలుగుదేశం అధినేత ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ …
Read More »జగన్ ట్రెండ్ సెట్టర్ ..వైసీపీ శ్రేణులు కాలర్ ఎగరవేసుకునే వార్త ..!
ఆయన ఐదున్నర కోట్ల ఆంధ్రుల ఆరాధ్య దైవం.తొమ్మిదేళ్ళ టీడీపీ అరాచక పాలనపై సమర శంఖం పూరించి బాబును చిత్తు చిత్తుగా ఓడించి ముఖ్యమంత్రి అయిన మహానేత .ఆయనే అప్పటి ఉమ్మడి ఏపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి .ఆయన తనయుడు అంటే ఎలా ఉండాలి ..ఏసీ కార్లలో తిరుగుతూ లగ్జరీ లైఫ్ ను ఎంజాయ్ చేయాలి .తండ్రి ఆస్తుల వాటాల కోసం ఆరాటపడాలి .కానీ అనుకోకుండా జరిగిన ప్రమాదంలో …
Read More »