Home / Tag Archives: ysrcp (page 308)

Tag Archives: ysrcp

సీఎం కార్యాల‌యంలో.. రంగస్థ‌లం సీన్ రిపీట్‌..!

రంగ‌స్థ‌లం సినిమా చూశారా…? ఆ సినిమాలో ఫణీంద్ర భూపతి (జ‌గ‌ప‌తి బాబు) రంగ‌స్థ‌లం గ్రామ స‌ర్పంచ్‌గా 30 ఏళ్లుగా కొన‌సాగుతుంటాడు. స‌ర్పంచ్ ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తీ సారీ.. త‌న‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిని.. అలాగే, రంగ‌స్థ‌లం గ్రామంలో త‌న‌కు ఎదురు తిరిగిన వారిపై ఫ‌ణీంద్ర భూప‌తి త‌న మ‌నుషుల చేత దాడులు చేయిస్తుంటాడు. చివ‌ర‌కు స‌ర్పంచ్‌గా ఏక‌గ్రీవ‌మ‌వుతుంటాడు. అయితే, ఒకానొక స‌మ‌యంలో తన‌కు వ్య‌తిరేకంగా నామినేష‌న్ వేసిన వారిపై …

Read More »

జ‌గ‌న్‌కు జై కొట్టి.. పాద‌యాత్ర‌లో న‌డిచిన బుల్లితెర న‌టుడు..!

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఏపీ వ్యాప్తంగా ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై, అలాగే, చంద్ర‌బాబు స‌ర్కార్ అవినీతిపై పోరాటంలో భాగంగా వైఎస్ జ‌గ‌న్ పాద‌యాత్ర చేస్తూ.. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను స్వ‌యంగా తెలుసుకుంటున్నారు. పాద‌యాత్ర చేసుకుంటూ జ‌గ‌న్ ఏ ప్రాంతానికి వెళ్లినా.. ఆ ప్రాంత ప్ర‌జ‌లు జ‌గ‌న్‌కు హార‌తులు ప‌డుతున్నారు. అంతేకాకుండా, …

Read More »

అడ్డంగా బుక్కై పవన్ పరువు తీసిన ఫ్యాన్స్ ..!

టాలీవుడ్ స్టార్ హీరో ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అభిమానులు నిత్యం ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తున్న సంగతి తెల్సిందే.నిన్న మొన్నటి దాకా పవన్ మాజీ భార్య రేణుదేశాయ్ గురించి అనవసర విమర్శలు చేస్తూ .ఆమె వివాహాం గురించి పలు పోస్టులు ,కామెంట్లు చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూ ఆమెపై విషప్రచారం చేశారు పవన్ అభిమానులు ..తాజాగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం ఎప్పటి …

Read More »

జ‌గ‌న్ పాద‌యాత్ర ఇచ్చాపురం చేరుకునే లోపు..?

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో స‌రికొత్త చరిత్ర‌ను సృష్టించే దిశ‌గా కొన‌సాగుతోంది. కాగా, వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై పోరాటంలో భాగంగా ఇడుపులపాయ నుంచి ప్రారంభించిన పాద‌యాత్ర ప్ర‌స్తుతం తూర్పుగోదావ‌రి జిల్లాలో కొన‌సాగుతోంది. అయితే, వైఎస్ జ‌గ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు తొమ్మిది జిల్లాల్లో పాద‌యాత్ర‌ను పూర్తి చేసిన విష‌యం తెలిసిందే. వాన‌, ఎండ‌, చ‌లిని …

Read More »

మ‌ద్యం బాటిళ్లు పంచుతూ.. అడ్డంగా దొరికిన టీడీపీ నేత‌లు..!

ఏపీ పంచాయ‌తీరాజ్‌శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ప‌ర్య‌ట‌న‌లు టీడీపీ ప‌రువును బ‌జారుకీడుస్తున్నాయ‌ని ఆ పార్టీ నేత‌లే అభిప్రాయ‌ప‌డుతున్నారు. అయితే, మంత్రి లోకేష్‌పై టీడీపీ నేత‌లు అలా అభిప్రాయ‌ప‌డ‌టానికి కార‌ణాలు లేక‌పోలేదు. టీడీపీ ఏర్పాటు చేసిన ఏ స‌భ‌లోనైనా నారా లోకేష్ మాట్లాడ‌టం.. తాను మాట్లాడుతున్న‌ది వాస్త‌వ‌మా..? అవాస్త‌వ‌మా..? త‌ప్పా..? ఒప్పా..? ప‌దాలు స‌రిగ్గా ప‌లుకుతున్నామా..? లేదా..? అనేవి చూసుకోకుండా త‌న నోటికి ఎంత వ‌స్తే అంత‌.. …

Read More »

రేపో.. మాపో.. వారిలానే.. నేను కూడా..!

ఎన్టీఆర్ వెంట ఉన్న ప్ర‌తీ ఒక్క‌రిని చంపిన నేర‌స్తుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణ‌మనాయుడు జ్వ‌రంతో మ‌ర‌ణించ‌లేదు.. సీఎం చంద్ర‌బాబు పెట్టిన టార్చ‌ర్‌ను భ‌రించ‌లేక ఇటీవ‌ల ఆయ‌న క‌న్నుమూశారు. అంత‌కు ముందు చాలా మంది ఎన్టీఆర్ అనుచ‌రులను.. చంద్ర‌బాబు అధికారంలో లేని స‌మ‌యంలో.. టీడీపీపై సానుభూతి కోసం చాలా మందినే చంపేశాడు అంటూ టీడీపీ బ‌హిష్కృత నేత మోత్కుప‌ల్లి …

Read More »

ద‌టీజ్ వైఎస్ఆర్‌..!

గుడికి అంద‌రూ వెళ్లొచ్చు. గుడిలో చోటు అంద‌రికీ దొరుకుతుంది. కానీ, గ‌ర్భ‌గుడిలో దేవుడికి మాత్ర‌మే. ప్ర‌జ‌ల గుండె కూడా గ‌ర్భ‌గుడే. అయితే, అక్క‌డి చోటు ఎవ‌రికి..? అమ్మ‌లాగే.. మ‌నంద‌రికీ గుండెకు ఒక గ‌ర్భ‌గుడి ఉంటుంది. ఆ గుండె గ‌ర్భంలో వెలిస్తే చాలు.. ప్ర‌జ‌ల గ‌ర్భ‌గుడిలో ఉన్న‌ట్టే. అలా వెలిసిన మారాజు దివంగ‌త ముఖ్య‌మంత్రి వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. అయితే, దివంగ‌త ముఖ్య‌మంత్రి రాజ‌శేఖ‌ర్‌రెడ్డి హ‌యాంలో ప్ర‌వేశ‌పెట్టిన సంక్షేమ ప‌థ‌కాల గురించి ఇప్ప‌టికీ …

Read More »

రూ.57,940 కోట్ల అంచ‌నాలు ఆమోదం క‌ష్ట‌మే..!

పోల‌వ‌రం ప్రాజెక్టు అంచ‌నాల పెంపు అంశం ఊహించ‌ని మ‌లుపు తిరిగింది. అమాంతం పెరిగిపోయిన అంచ‌నాల‌పై కేంద్ర ప్ర‌భుత్వం సీఎం చంద్ర‌బాబును నిల‌దీసింది. పోల‌వ‌రం ప్రాజెక్టు సాక్షిగా కేంద్ర మంత్రి నితిన్ గ‌డ్క‌రీ నిల‌దీస్తే నీళ్లు న‌మ‌ల‌డం చంద్ర‌బాబు వంతైంది. పోల‌వ‌రం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సిద్ధ‌మ‌న్న గ‌డ్క‌రీ అంచ‌నాలు ఎందుకు పెంచాల్సి వ‌చ్చిందో తేల్చాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. కాగా, బుధ‌వారం పోల‌వ‌రం ప్రాజెక్టు సంద‌ర్శ‌న‌కు చాలా కాలం త‌రువాత వ‌చ్చిన …

Read More »

పాద‌యాత్ర‌లో ఉన్న జ‌గ‌న్‌ను క‌లిసిన అలీ..!

ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా తూర్పు గోదావ‌రి జిల్లాలో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత‌, ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ను ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా త‌ణుకు నియోజ‌క‌వ‌ర్గం పెర‌వ‌ల్లి గ్రామానికి చెందిన షేక్ అలీ కుటుంబం ఇవాళ క‌లిసింది. అయితే, ఒక్క ప్ర‌మాదం బాధితుడి జాత‌కాన్నే కాదు.. కుటుంబ త‌ల‌రాత‌నే మార్చేస్తుంది. ప్ర‌మాదంలో గాయ‌ప‌డి జీవితాంతం విక‌లాంగుడిగా ఉండేట‌టువంటి వారి ప‌రిస్థితి గురించి ఇక …

Read More »

వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

గుడివాడ నాది. గుడివాడ గ‌డ్డ‌పై న‌న్ను ఓడించే ద‌మ్ము మీకుందా..? అంటూ ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, ఆయ‌న త‌న‌యుడు, ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ల‌కు బ‌హిరంగ స‌వాల్ విసిరారు గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని. కాగా, మంగ‌ళ‌వారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ చంద్ర‌బాబు, లోకేష్‌ల‌క స‌వాల్ విసిరారు. ఇలా వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని బ‌హిరంగ స‌వాల్ విసిరినా కృష్ణా జిల్లా టీడీపీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat