Home / ANDHRAPRADESH / వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ..!

వైసీపీలో చేరిన ప్రముఖ పారిశ్రామిక వేత్త ..!

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర పేరిట చేస్తున్న పాదయాత్రకు అన్ని వర్గాల ప్రజలతో పాటుగా ఇతర పార్టీలకు చెందిన నేతల ,పారిశ్రామిక వేత్తల మద్దతు భాగానే లభిస్తుంది.అందులో భాగంగా కాంగ్రెస్ ,టీడీపీ ,బీజేపీ పార్టీలకు చెందిన నేతలు వైసీపీ గూటికి చేరుతున్నారు .

రాజకీయ నేతలే కాకుండా పారిశ్రామిక వేత్తలు కూడా వైసీపీ వైపు చూస్తున్నారు .తాజాగా విశాఖ పట్టణానికి చెందిన ప్రముఖ బిల్డర్ ,పారిశ్రామిక వేత్త ఎంవీబీ బిల్డర్స్ అధినేత సత్యనారాయణ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైసీపీ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా జగన్ అతనికి వైసీపీ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat