Home / TECHNOLOGY / ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్ …!

ఐఫోన్‌ వినియోగదారులకు గుడ్ న్యూస్ …!

యాపిల్‌ తన పదో వార్షికోత్సవం సందర్భంగా వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భారత్‌లో ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌, ఐఫోన్‌ 7, 7ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గిస్తున్నట్లు యాపిల్‌ సంస్థ  ప్రకటించింది. దీంతో యాపిల్‌ ఐఫోన్‌ 7 ధర ఇప్పుడు రూ.50వేల దిగువకు వచ్చింది. గతేడాది అక్టోబర్‌లో మార్కెట్లోకి వచ్చిన ఐఫోన్‌ 7 ప్రారంభ ధర రూ.60వేలు. గతేడాది ఐఫోన్‌ 6ఎస్‌, 6ఎస్‌ ప్లస్‌ ఫోన్లను విడుదల చేసే సమయంలోనూ, వస్తు సేవల పన్ను(జులై 1) అమల్లోకి వచ్చినపుడు కూడా యాపిల్‌ తన స్మార్ట్‌ఫోన్‌ ధరలను తగ్గించింది.

ఐఫోన్ల కొత్త ధరల వివరాలు..
ఐఫోన్‌ 7 ప్లస్‌(32జీబీ)
* పాత ధర రూ.67,300
* ప్రస్తుత ధర రూ.59,000

ఐఫోన్‌ 7 ప్లస్‌(128జీబీ)
* పాత ధర రూ.76,200
* ప్రస్తుత ధర రూ. 68,000

ఐఫోన్‌ 7 (32జీబీ)
* పాత ధర రూ.56,200
* ప్రస్తుత ధర రూ.49,000

ఐఫోన్‌ 7(128జీబీ)
* పాత ధర రూ.65,200
* ప్రస్తుత ధర రూ.58,000

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌(32జీబీ)
* పాత ధర రూ.56,100
* ప్రస్తుత ధర రూ.49,000

ఐఫోన్‌ 6ఎస్‌ ప్లస్‌(128జీబీ)
* పాత ధర రూ.65,000
* ప్రస్తుత ధర రూ.58,000

ఐఫోన్‌ 6ఎస్‌(32జీబీ)
* పాత ధర రూ.46,900
* ప్రస్తుత ధర రూ.40,000

ఐఫోన్‌ 6ఎస్‌(128జీబీ)
* పాత ధర రూ.55,900
* ప్రస్తుత ధర రూ.49,000

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat