Home / ANDHRAPRADESH / దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..

దుర్గమ్మ సాక్షిగా పేదవారిని ఘోరంగా అవమానించిన చంద్రబాబు ..

ఏపీ ముఖ్యమంత్రి ,తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోసారి వార్తల్లోకి ఎక్కారు .దసరా ఉత్సవాల సందర్భంగా నిన్న బుధవారం రాష్ట్రంలోని విజయవాడ లోని కనక దుర్గమ్మకు ఆయన పట్టు వస్త్రాలను సమర్పించారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “యధాతధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,ఆ పార్టీకి చెందిన నేతలపై పరుష పదజాలంతో విమర్శల వర్షం కురిపించారు .

ఇక షరా మాములుగా మమ్మల్ని హైదరాబాద్ నుండి కట్టుబట్టలతో తరిమికొట్టారు అని అరిగిపోయిన పాత రికార్డులా మరల వినిపించారు .తదనంతరం కనక దుర్గమ్మ సాక్షిగా ధనవంతులను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు .ఆయన ఆలయాల అభివృద్ధి గురించి మాట్లాడుతూ “రాష్ట్రంలోని ముఖ్యంగా విజయవాడ లో ధనవంతులు విరాళాలు ,అధిక రేట్స్ పెట్టి అంతర దర్శనం టికెట్లను కొనడం వలనే దేవాలయాలు బాగున్నాయి .

అధిక ఆదాయం వస్తుంది అని ఆయన అన్నారు .అయితే గుళ్ళకు అన్ని వర్గాలకు చెందిన వారు వస్తారు .ఉన్నవారు వస్తారు .పేదవారు వస్తారు .ఎవరి స్థాయికి తగ్గట్లు వారు కానుకలు సమర్పిస్తారు .అంతే కానీ ఒక్క ధనవంతుల వలనే దేవాలయాలు అభివృద్ధి చెందుతున్నాయి .వారి వలనే అధిక ఆదాయం వస్తుంది అని కేవలం ధనవంతులకు ఆయన ముఖ్యమంత్రి కాదు రాష్ట్రంలో అన్ని వర్గాల వారికీ ముఖ్యమంత్రి అనే విషయాన్నీ మరిచిపోయి ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు అని ..పేదవారిని అవమానపరచడమే అని రాజకీయ వర్గాలు అంటున్నాయి .

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat