Home / SLIDER / వందో మ్యాచ్ లో శతకం బాదేసిన వార్నర్ ..

వందో మ్యాచ్ లో శతకం బాదేసిన వార్నర్ ..

ఆసీస్ వైస్ కెప్టెన్ ,ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ తనకు ఎంతో అచ్చొచ్చిన బెంగుళూరు చిన్నస్వామి స్టేడియంలో తన సత్తా ఏమిటో మరోసారి చాటాడు .ఈ క్రమంలో ఈ రోజు చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న నాల్గో వన్డే సందర్భంగా మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది ఆసీస్ .

మొత్తం ఇండియాలో ఉన్న మైదానాల్లో తనకు ఎంతో అచ్చొచ్చిన చిన్నస్వామి గ్రౌండ్ లో డేవిడ్‌ వార్నర్‌ 119 బంతుల్లో పన్నెండు ఫోర్స్ ,నాలుగు సిక్సర్ల సహాయంతో మొత్తం 124 పరుగులను సాధించి తన వందో వన్డేలో భారత్‌లో భారత్‌పై తొలి శతకం బాదాడు. తన కెరీర్‌లో చిరస్మరణీయ ఇన్నింగ్స్‌ ఆడాడు. 99 పరుగుల వద్ద కేదార్‌ జాదవ్‌ వేసిన 30.5వ బంతికి బౌండరీ బాది వంద పరుగులు పూర్తిచేశాడు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat