Home / SPORTS / నాగపూర్ వన్డే..భారత్ టార్గెట్..243..!

నాగపూర్ వన్డే..భారత్ టార్గెట్..243..!

భారత్ – ఆస్ట్రేలియా మధ్య నాగ్‌పూర్‌లో జరుగుతున్న చివరి వన్డేలో ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 242 పరుగులు చేసింది..వార్నర్ హాఫ్ సెంచరీ చేయగా, స్టోయినిస్, వేడ్‌‌లు రాణించారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా
భారీ స్కోర చేయలేకపోయింది. అక్షర్ పటేల్ 3 వికెట్లు, బుమ్రా 2 వికెట్లు, పాండ్యా, భువనేశ్వర్, కేదార్ జాదవ్ తలా ఒక వికెట్ పడగొట్టారు. కాకపోతే నాగపూర్ బౌలింగ్ పిచ్‌ కావడంతో ఆస్ట్రేలియా భారత్‌ను కట్టడి చేయడానికి ఈ స్కోర్‌ చాలని భావిస్తుంది.కాగా మంచి ఫాంలో ఉన్న భారత్ బ్యాట్స్‌మెన్ 243 పరుగుల లక్ష్యం ఈజీగా ఛేజ్ చేయగలరని ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat