జమ్మూకశ్మీర్ సరిహద్దులో పాకిస్థాన్ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూకశ్మీర్లోని ఫూంచ్ సెక్టార్ సరిహద్దు నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైన్యం శుక్రవారం ఉదయం కాల్పులకు తెగబడింది. దీంతో రంగంలోకి దిగిన భారత్ బలగాలు పాక్ సైన్యం కాల్పులను ప్రతిఘటిస్తున్నాయి.
కాగా, అక్టోబరు 5న రాజౌరీ, పూంచ్ జిల్లాల్లోని ఎల్వోసీ వద్ద భారత చెక్పోస్టులపై పాక్ బలగాలు మోర్టార్ బాంబులతో … అక్టోబరు 3న పూంచ్లోని కేజీ సెక్టార్లోని మండీ, షాపూర్కె ర్నీ, సౌజియన్లలో పాక్ కాల్పులు జరిపిన విషయం విధితమే.