Home / NATIONAL / రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..

రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు..

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ,ఆ పార్టీ భవిష్యత్తు ప్రధాని అభ్యర్ధి అయిన రాహుల్ గాంధీ పార్టీ జాతీయ అధ్యక్షుడుగా పట్టాభిషేకం చేయడానికి ప్రయత్నాలు శరవేగంగా జరుగుతున్నాయి .అందులో భాగంగా రాహుల్ పట్టాభిషేకానికి ముహూర్తం ఖరారు అయిన ఆ పార్టీ నేతలు అంటున్నారు .

ఈ క్రమంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీకి పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ నెల 26న అప్పజేప్తారు అని తెలుస్తోంది. ఆ తర్వాత ఈ నెల 30న ఆయన సోనియా గాంధీ నుంచి అధికారికంగా పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తారని కూడా సమాచారం.

ప్రస్తుతం అధ్యక్షురాలు అయిన సోనియా గాంధీ గత 19 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఉపాధ్యక్షుడుగా ఉన్న రాహుల్ గాంధీ అధ్యక్ష పగ్గాలు చేపడితే 1947 తర్వాత ఆ పదవిని చేపట్టిన నెహ్రూ-గాంధీ కుటుంబానికి చెందిన ఐదో వ్యక్తి కానుండటం గమనార్హం ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat