Home / NATIONAL / ఉత్తర్‌ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ ..

ఉత్తర్‌ప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల్లో దూసుకుపోతున్న బీజేపీ ..

ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రంలో నేడు శుక్రవారం వెలువడుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుత అధికార పార్టీ బీజేపీ ముందంజలో ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇటీవల మూడు విడతల్లో నవంబర్ 22 ,26 ,29 న స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. ఇందులో చాలా స్థానాల్లో భాజపా ఆధిక్యంలో ఉంది.

652 పురపాలక స్థానాలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. వీటిల్లో 16 నగర నిగమ్‌లు, 198 నగరపాలిక పరిషత్‌లు, 438 నగర పంచాయతీలు ఉన్నాయి. 16 మేయర్‌ స్థానాల్లో పదింటిలో భాజపా ముందంజలో ఉండగా.. 5 స్థానాల్లో బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ, ఒక స్థానంలో కాంగ్రెస్‌ ఆధిక్యంలో ఉంది. మీరట్‌, సహరాన్‌పూర్‌, లఖ్‌నవూ, ఘజియాబాద్‌, గోరఖ్‌పూర్‌ ప్రాంతాల్లో భాజపా అభ్యర్థులు ఆధిక్యకంలో కొనసాగుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat