Home / ANDHRAPRADESH / చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్

చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసిన కత్తి మహేష్

గత కొన్ని రోజులనుండి కత్తి మహేశ్‌, పవన్‌ అభిమానుల మధ్య మాటల యుద్దం నడుస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇవాళ అయన టీడీపీ అధినేత , ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పై ఆసక్తికరమైన కామెంట్ చేసారు..అయితే ఏపీ ప్రభుత్వం తాజాగా జనవరి ఒక్కటిన అన్ని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే..ఈ నిర్ణయం పై కత్తి మహేష్ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ద్వారా ఆసక్తికరమైన కామెంట్ చేసారు..చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు..! అని మహేశ్‌ కత్తి పోస్టు చేశారు.

చంద్రబాబు ప్రభుత్వం తిరోగమనం పట్టింది. రాజధాని మాత్రం అంతర్జాతీయం కావాలి. కొత్త సంవత్సరం మాత్రం జనవరిలో వద్దు. మూర్ఖత్వానికి పరాకాష్ట. హిందుత్వ రాజకీయాలకు తెరతీత. సిగ్గుసిగ్గు!

Posted by Mahesh Kathi on Saturday, 23 December 2017

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat