Home / SLIDER / కష్టాల్లో టీం ఇండియా…

కష్టాల్లో టీం ఇండియా…

దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీంఇండియా పీకల్లోతు కష్టాల్లో పడింది.దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్ లో ఆ జట్టు బౌలర్లు టీంఇండియా ఆటగాళ్ళపై తమ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారు .మ్యాచ్ లో చారి రోజుఅయిన నేడు టీంఇండియా కి చెందిన కీలక వికెట్లను పడగొట్టి బౌలర్లు తమ జట్టును విజయతీరాలకు దగ్గరకు చేర్చారు .

మ్యాచ్ లో 30వ ఓవర్లో రబాడ వేసిన బంతిని ఎదుర్కొన్న పార్ధీవ్‌ పటేల్‌(19) దాన్ని గాల్లోకి లేపడంతో బౌండరీ లైన్‌ వద్ద మోర్నీ మోర్కెల్‌ ఆ బంతిని అద్భుతంగా క్యాచ్‌ పట్టాడు. దీంతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో 65 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. మొత్తం 31 ఓవర్లు ముగిసే సమయానికి భారత్‌ ఐదు వికెట్ల నష్టానికి 70 పరుగులు చేసింది. ప్రస్తుతం రోహిత్‌ శర్మ(12), హార్దిక్‌ పాండ్య క్రీజులో ఉన్నారు. భారత్‌ విజయానికి ఇంకా 217 పరుగుల దూరంలో ఉంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat