Home / SPORTS / ఐపీఎల్ వేలం ..గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా..

ఐపీఎల్ వేలం ..గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా..

కర్ణాటక రాష్ట్రంలో బెంగుళూరు లో ఉదయం నుండి జరుగుతున్న ఐపీఎల్ 2018 వేలంలో స్టార్ స్టార్ ఆటగాళ్ళే అమ్ముడుపోకుండా మిగులుతున్నారు.తాజాగా రెండో రౌండ్ వేలంలో ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్ వెల్ కు భారీ నజరానా దక్కింది .అందులో భాగంగా మొత్తం తొమ్మిది కోట్ల రూపాయలతో ఢిల్లీ డేర్ డెవిల్స్ జట్టు సొంతం చేసుకుంది .

ఇక విండిస్ ఆటగాడు అయిన డ్వేయిన్ బ్రావోను చెన్నై మొత్తం 6.40 కోట్ల రూపాయలతో సొంతం చేస్కుంది .ఇక టీం ఇండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ను రెండు కోట్ల ఎనబై లక్షలకు ఢిల్లీ డేర్ డెవిల్స్ సొంతం చేసుకుంది .విలియమ్సన్ ను మూడు కోట్లకు హైదరాబాద్ దక్కించుకుంది .పంజాబీ క్రికెటర్ అయిన యువరాజ్ సింగ్ మాత్రం బేస్ పైస్ రూ రెండు కోట్లకే అమ్మడుపోవడం గమనార్హం ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat