ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత ఏపీలో జరిగిన తొలిసార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలలో ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు ,ఇద్దరు ఎంపీలు టీడీపీ జాతీయ అధ్యక్షుడు ,ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశచూపించిన వందల కోట్లకు లొంగి టీడీపీలో చేరిన సంగతి తెలిసిందే .ఆ తర్వాత చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి టీడీపీలో చేరిన ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు . ఎమ్మెల్యేల ఫిరాయింపుల వ్యవహారంపై వైసీపీ నేతలు హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. అదే సందర్భంలో పలుమార్లు రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్లను కలిసి వినతిపత్రాలు అందజేశారు. అయినా చంద్రబాబు తీరు మారలేదు.. ఇక్కడే వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారు .ఈ ప్లాన్ లో భాగంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు త్వరలో ఊహించని షాక్ ఇవ్వనున్నారు అని వైసీపీ శ్రేణులు చెబుతున్నారు .
see laso..టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమాకు ఘోర అవమానం..!!
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు జగన్ త్వరలోనే గట్టి షాక్ ఇవ్వనున్నారు అన్నమాట .ఎందుకంటే ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేస్తే అధికార టీడీపీ తరపున గెలవలేం అని చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించకుండా ఆలస్యం చేస్తోన్న సంగతి మనకు తెలిసిందే ..? ఇక పోతే ఈ మద్య ఫిరాయించిన ఎమ్మెల్యేలను బాగా చూసుకుంటూ… ఎప్పటినుండో టీడీపీలో ఉన్న నేతలను పక్కన పెడుతున్నట్లు తెలుస్తుంది. కనుక వారు వచ్చే ఎన్నికల్లో వ్యతిరేకంగా పోటి చేసే అవకాశం…ఇందకు ఉదాహరణ..ఆళ్లగడ్డ లో ఏవి..సుబ్బారెడ్డి…భూమ అఖిల ప్రియ….కడపలో ఆది నారయణ రెడ్డి…తెలుగుదేశంలోకి రాకను వ్యతిరేకిస్తున్నానని ఆనాడే టీడీపీ నేత రామసుబ్బారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హత్యా రాజకీయాలు చేసే వారిని తీసుకుంటే తప్పుడు సంకేతాలు వెళతాయన్నారు. అధికారంలో ఉన్న పార్టీవైపు వెళ్లడం ఆదినారాయణకు అలవాటేనని ఎద్దేవా చేశారు.
see also..గాడ్ సెక్స్ అండ్ ట్రూత్.. ఫస్ట్ టైమ్ శుభవార్త చెప్పిన రామ్ గోపాల్ వర్మ…!
అసలు కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆయన వల్లే టీడీపీ అన్ని విధాలా నష్టపోయిందని ఆరోపించారు. ఇలా అత్యంత దారుణంగా వైసీపీ నుండి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతున్న ..అటు ముందుకు వెళ్లలేక…తిరిగి వెనక్కి రాలేక ఎలాగో 2019 లో చంద్రబాబు టిక్కెట్ ఇచ్చే అవకాశం ఉందో ..లేదో కనుక…దీపం ఉన్నప్పుడే..ఇల్లు చక్కదిద్దుకునే పనిలో ఉన్నారంట ..ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. అధికార పార్టీ జరిపిన సర్వేల్లో వైసీపీ నుండి ఫిరాయించిన ఒక్క ఎమ్మెల్యే కూడ 2019లో గెలిచే అవకాశం లేదంట…