భారత కేంద్ర ప్రభుత్వం మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది.కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో 2018-19 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే..ఈ క్రమంలో దేశంలోని పేదల ఆరోగ్యంపై నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కింద రూ.5లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తూ.. కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది .అయితే సుమారు 10 కోట్ల కుటుంబాలకు ఈ పథకం ద్వారా చేకూరనుంది.ప్రత్యేక్షంగా 50 కోట్ల మంది ఈ పథకం కిందకి వస్తున్నారు. తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రి పాలయ్యే పేదలకు ఐదు లక్షల రూపాయల వరకు బీమా వస్తోంది. ప్రతి పేద వ్యక్తి మెరుగైన కార్పొరేట్ వైద్యం అందించాలన్నదే ప్రభుత్వం లక్ష్యం అని అరుణ్ జైట్లీ అన్నారు.
see also : నా కూతూరు పెళ్లి విషయంలో… నీ జోక్యం వద్దు అన్నయ్య..!
see also : సంచలన నిర్ణయం తీసుకున్న వైసీపీ అధినేత …
see also : వైసీపీలోకి లగడపాటి రాజ్గోపాల్..! డేట్ ఫిక్స్..!!