Home / TELANGANA / టీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సీట్లు వీరికేనా..?

టీఆర్ఎస్ పార్టీ నుండి రాజ్యసభ సీట్లు వీరికేనా..?

వచ్చే నెలలో ( మార్చ్ ) జరగనున్న రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తరఫున పలువురు నేతలు పోటీలో ఉన్నారు. మూడు స్థానాలకు గాను ఒకదానిలో టీ న్యూస్ ఎండీ ,అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి సంతోష్‌కుమార్‌ పేరు ఖరారైంది. పార్టీలో కీలక పాత్ర పోషించడంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు సన్నిహితునిగా ఉన్నందున ఆయనకు అవకాశం దక్కనుంది.

see also :వైఎస్ జ‌గ‌న్‌వి ఊర‌పంది ఆలోచ‌న‌లు..!!

మిగిలిన రెండు స్థానాల్లో ఒకటి యాదవులకు ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పారు. జైపాల్‌ యాదవ్‌, నోముల నర్సింహయ్య, కన్నెబోయిన రాజయ్య యాదవ్‌, మురళీ యాదవ్‌, ఎంబీ కృష్ణయాదవ్‌ తదితరుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మూడో స్థానాన్ని మైనారిటీలకు లేదా మరో ప్రధాన వర్గానికి కేటాయించే వీలుంది.కాగా ఇంకా అధికారికంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరిని ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే..

see also :ఇచ్చిన మాట నిలబెట్టుకున్న కేసీఆర్..!

see also :జ‌గ‌న్ ద‌మ్మున్న మ‌గాడు.. కాంగ్రెస్ నేత ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..!!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat