Home / ANDHRAPRADESH / ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!

ఇద్దరు టీడీపీ నేతలు రాజీనామా ..!

ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు సొంత ఇలాఖా అయిన చిత్తూరు జిల్లాలో తెలుగు తమ్ముళ్ళు ఆ పార్టీకి రాజీనామా చేశారు.విషయానికి వస్తే మదనపల్లె లో పార్టీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు పార్టీ పదవులకు ,పార్టీ వలన సంక్రమించిన పదవులకు రాజీనామా చేసి బాబుకు బిగ్ షాకిచ్చారు .

see also : ఓ మై గాడ్‌.. జ‌గ‌న్ షాకింగ్.. ప్రజాసంకల్పయాత్రకు బ్రేక్‌..!

see also :జనసేనతో పొత్తుపై చంద్రబాబు క్లారీటీ ..!

ఈ క్రమంలో పురపాలక పరిధిలోని తమ వార్డులకు అభివృద్ధి నిధులు కేటాయించకపోవడమే కాకుండా ఏకంగా తాము చేస్తున్న అవినీతి అక్రమాలపై పోరాటాలకు సొంత పార్టీ నేతలని కూడా చూడకుండా కక్ష్య సాధింపు చర్యలకు దిగుతున్నారు అని సుమంత్ ,తులసీ అనే కౌన్సిలర్లు తమ పదవులకు రాజీనామా చేస్తూ రాజీనామా లేఖలు ఇటు మున్సిపల్ కమిషనర్ కు ,అటు స్థానిక పార్టీ అధ్యక్షుడికి లేఖలు పంపించారు .ప్రస్తుతం ఈ రాజీనామాలపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ చర్చ జరుగుతున్నాయి .

see also : పట్టణ ప్రాంతాల్లో కూడా భూ రికార్డుల ప్రక్షాళన..కేటీఆర్

see also: జ‌గ‌న్ ఆల్ టైమ్ రికార్డ్‌.. వైసీపీ అభిమానులు కాల‌ర్ ఎగ‌రేస్తూ షేర్లు కొట్టిండి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat