Home / SLIDER / ఇవాళ శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్

ఇవాళ శ్రీలంకతో భారత్ టీ20 మ్యాచ్

శ్రీలంక గడ్డపై ముక్కోణపు టీ20 సిరీస్ ఆడేందుకు భారత్ జట్టు సిద్ధమైంది. ఆర్. ప్రేమదాస స్టేడియంలో ఈ రోజు రాత్రి 7గంటలకు  జరిగే మొదటి మ్యాచ్‌లో భరత్ జట్టు .. శ్రీలంకతో అమీతుమీ తేల్చుకోనుంది. అయితే ఆరుగురు స్టార్ ఆటగాళ్లకు విశ్రాంతి ఇచ్చిన భారత్ జట్టు .. ఈ సిరీస్‌లో రోహిత్‌కు తాత్కాలికంగా పగ్గాలు అప్పజెప్పింది.

see also :ఈ యేటి ఉత్తమ తెలంగాణ మహిళలు వీరే..!

భారత్ జట్టు : రోహిత్ (కెప్టెన్), శిఖర్ ధవన్( వైస్ కెప్టెన్ ), రైనా, రాహుల్, మనీష్, రిషబ్ పంత్ / దినేశ్ కార్తీక్, వాషింగ్టన్ సుందర్ / దీపక్ హుడా, చాహల్, శార్దూల్, అక్షర్ పటేల్, జైదేవ్ ఉనాద్కట్.

see also :కేసీఆర్ జాతీయ ప్రత్యామ్నాయ ఆలోచనకు భారీ స్పందన

శ్రీలంక జట్టు : చండిమల్ (కెప్టెన్), కుశాల్ మెండిస్, గుణతిలక, కుశాల్ పెరీరా, ఉపుల్ తరంగ, శనక, తిసారా పెరీరా, అఖిల ధనంజయ, అమిలా అపోన్సో, లక్మల్, చమీరా. కాగా వచ్చేనెల 7 నుండి ఐపీఎల్ 2018 సీజన్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat