Home / SLIDER / ఏప్రిల్‌ 29న 10లక్షల మందితో భారీ బహిరంగ సభ..మంత్రి తలసాని

ఏప్రిల్‌ 29న 10లక్షల మందితో భారీ బహిరంగ సభ..మంత్రి తలసాని

మార్చ్ 29న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం లోని సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో గొల్ల ,కురుమల భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ పశుసంవర్ధక శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు.గొల్ల ,కురుమ ప్రభంజనం పేరిట సుమారు పది లక్షల మందితో సభ నిర్వహిస్తామని చెప్పారు.

see also :పొత్తులపై ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ

ఇవాళ మంత్రి తలసాని బహిరంగ సభ విషయమై యాదవ సంఘం ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.ముఖ్య నేతలంతా ఈ నెల 11వ తేదీ నుంచి జిల్లా, మండలాల్లో పర్యటించి సన్నాహక సమావేశాలు నిర్వహించాలని మంత్రి సూచించారు.వచ్చే నెల మొదటి వారంలో తాను కూడా జిల్లాల్లో పర్యటిస్తానని, బహిరంగ సభకు రావాలని త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఆహ్వానిస్తామని తలసాని తెలిపారు.కాగా గొల్ల-కురుమలకు ఇప్పటివరకు 23.80 లక్షల గొర్రెలను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.

see also :కోదాడ నుంచే టీఆర్‌ఎస్ విజయయాత్ర..మంత్రి కేటీఆర్

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat