Home / ANDHRAPRADESH / జ‌గ‌న్‌పై కేసులు కుట్ర‌పూరిత‌మే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయ‌వాది..!!

జ‌గ‌న్‌పై కేసులు కుట్ర‌పూరిత‌మే.. తేల్చి చెప్పిన సుప్రీం న్యాయ‌వాది..!!

ఏపీ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ ఫ్యాన్స్ పండుగ చేసుకునే వార్త‌. జ‌గ‌న్‌పై సీబీఐ, ఈడీ కేసుల‌న్నీ క్లోజ్‌, అవును మీరు చ‌దివింది నిజ‌మే. వైఎస్ జ‌గ‌న్‌పై గ‌త ప్ర‌భుత్వాలు కుట్ర‌పూరితంగా పెట్టిన కేసుల‌న్నీ త్వ‌ర‌లో క్లోజ్ కానున్నాయి. అంతేకాక‌, వైఎస్ జ‌గ‌న్ నిర్దోషిగా బ‌య‌ట‌ప‌డ‌నున్నారు. అయితే, ఇటీవ‌ల ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు త‌న 40 ఏళ్ల రాజకీయ అనుభ‌వం గురించి మీడియాతో ముచ్చ‌టిస్తూ వైఎస్ జ‌గ‌న్‌పై ఆస‌క్తిక‌ర మాట‌లు మాట్లాడిన విష‌యం తెలిసిందే. నాడు సోనియా గాంధీని ఎదిరించినందునే వైఎస్ జ‌గ‌న్‌పై కాంగ్రెస్ నేత‌లు కేసులు పెట్టించార‌ని చెప్పిన విష‌యం విధిత‌మే.

see also : ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?

see also : బిగ్ బ్రేకింగ్‌: భార‌త ఉప రాష్ట్ర‌ప‌తి రాజీనామా..!!

ఇదిలా ఉండ‌గా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌కు సంబంధించి సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది జంధ్యాల ర‌విశంక‌ర్ ఇటీవ‌ల ఓ మీడియాకు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఇటీవ‌ల కాలంలో జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ వీగిపోతున్నాయ‌న్న విష‌యాన్ని గుర్తు చేశారు. వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సంబంధించిన రూ.34.64 కోట్ల ఆస్తుల‌ను తాత్కాలిక జ‌ప్తు చేయాలంటూ ఈడీ ఉత్త‌ర్వులును అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ త‌ప్పుబ‌ట్టింద‌న్నారు. ఇటువంటి కేసుల‌ను ఇంకెప్పుడూ అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ కు తేవొద్ద‌ని ఈడీకి అప్పిలేట్ ట్రిబ్యున‌ల్ హెచ్చ‌రిక‌లు జారీ చేసింద‌ని సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది చెప్పారు. ఇలా వైఎస్ జ‌గ‌న్‌పై ఉన్న కేసుల‌న్నీ త్వ‌ర‌లో క్లోజ్ అయ్యే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయ‌ని, గ‌త పాల‌కులు జ‌గ‌న్‌పై పెట్టిన కేసుల‌న్నీ కుట్ర‌పూరిత‌మైన‌వేన‌ని, ఆధారాలు లేకుండా కేసులు పెడితె.. ఆ కేసుల విచార‌ణ‌ను కోర్టులు స్వీక‌రించ‌వ‌ని సుప్రీం కోర్టు సీనియ‌ర్ న్యాయ‌వాది జంధ్యాల ర‌విశంక్ తేల్చి చెప్పారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat