Home / ANDHRAPRADESH / నా భ‌ర్త మద్యం మత్తులో ఉన్నాడ‌ని శృంగారం కోసం యువకుడిని ఇంటికి పిలిచిన భార్య‌..!

నా భ‌ర్త మద్యం మత్తులో ఉన్నాడ‌ని శృంగారం కోసం యువకుడిని ఇంటికి పిలిచిన భార్య‌..!

దేశంలో అక్రమ సంబంధాలు చాల దారుణంగా పెరిగిపోతున్నాయి. ఎన్నో జీవితాలు నాశనం అవుతున్నాయి. ఎంతో మంది పిల్లు ఆనాదలుగా మారుతున్నారు. అయితే సాధారణంగా పెళ్లైన తరువాత భార్యలు ఉండగానే భర్తలు ఎక్కువ‌గా అక్ర‌మ సంబంధాలు కొన‌సాగిస్తుంటారు. కానీ ప్ర‌స్తుతం పెళ్లైన మ‌హిళ‌లు కూడ అక్ర‌మ‌ సంబంధం పెట్టుకుంటున్నారు. తాజాగా అక్ర‌మ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని ఆమె భర్త దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించిన ఘటన క‌డ‌ప జిల్లా సోమలాపురంలో జరిగింది.

see also..ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలోస్తే ..?ఎవరు గెలుస్తారు ..ఎవరు ఓడిపోతారు..?

గ్రామంలోని ఓ మహిళ తన భర్త మద్యం మత్తులో ఉన్న సమయంలో రామాంజనేయులు అనే యువకుడిని పిలిపించుకుని వివాహేతర సంబంధం కొనసాగించేది. భార్య ప్రవర్తనపై అనుమానం కలిగిన ఆ భర్త గురువారం రాత్రి మద్యం మత్తులో ఉన్నట్లుగా నటించాడు. నిజంగా మత్తులో ఉన్నాడనుకున్న భార్య యథా ప్రకారం ఆ యువకుడిని పిలిపించుకుంది. ఇంట్లోకి రాగానే రామాంజనేయులును ఆమె భర్త పట్టుకుని, విద్యుత్‌ స్తంభానికి కట్టేసి కొట్టాడు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కోర్టు ఆదేశాల మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్‌ఐ వెంకటరమణ తెలిపారు.

see also..షాక్ న్యూస్ ..బండ్ల గణేష్‌కు భయంకరమైన వ్యాధి..!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat