Home / ANDHRAPRADESH / “అవినీతి “పునాదిపై పార్టీ పెట్టినోడు .మిమ్మల్ని అమ్మేస్తాడు జాగ్రత్త ..!

“అవినీతి “పునాదిపై పార్టీ పెట్టినోడు .మిమ్మల్ని అమ్మేస్తాడు జాగ్రత్త ..!

కత్తి మహేష్ ,టాలీవుడ్ స్టార్ హీరో ,పవర్ స్టార్ ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మధ్య వార్ ఇప్పట్లో ముగిసేటట్లు లేదు.నిన్న మంగళవారం ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్ తాజాగా మరోసారి రెచ్చిపోయారు.నిన్న మంగళవారం ట్విట్టర్ లో కత్తి మహేష్ జనసేన అనే పార్టీ అవినీతి అనే పునాదిపై ఏర్పడింది.

లేకపోతే ఏమిటి కొన్న కారుకు డబ్బులు కట్టలేనోడు నలబై కోట్లతో రెండు ఎకరాల స్థలాన్ని కొని ..ఎనబై కోట్లతో ఇల్లు ,పార్టీ కార్యాలయం కట్టించగలడా ..ఆ ట్రిక్ ఏమిటో తనకు చెబితే నేను తను కూడా అక్కడ పక్కనే ఫ్లాట్ తీసుకొని ఉంటాను అని సెటైర్లు వేశాడు కత్తి .

తాజాగా ట్విట్టర్ లో జనసేన పార్టీ అభిమానులను ,పీకే అభిమానులకు ఉచిత సలహా ఇచ్చాడు.ట్విట్టర్ వేదికగా జనసేన
సైనికులూ మిమ్మల్ని మీ అధినేత ,మీ అభిమాన నటుడు వేరే పార్టీలకు అమ్మేస్తాడు జాగ్రత్త అంటూ వారికి సూచించారు.అంతే కాకుండా సెటిల్మెంట్ భూమి మీద పార్టీ నిర్మాణాలు ,ఇండ్ల నిర్మాణాలు మొదలెట్టిన ఆయన అవినీతి రహిత ,నిజాయితీ రాజకీయాలను తీసుకొస్తా అనడం ప్రపంచంలోనే ఎనిమిదో వింత అని ఆయన అన్నాడు ..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat