Home / ANDHRAPRADESH / గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!

గుంటూరు వేదికగా..బాబును ఉతికి పారేసిన పవన్ కళ్యాణ్..!!

ఇవాళ గుంటూరు వేదికగా జనసేన పార్టీ ఆవిర్భావ సభ జరిగిన విషయం తెలిసిందే.ఈ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అధికారంలో ఉన్న టీడీపీ సర్కార్ పై విరుచుకుపడ్డారు.టీడీపీ అధినేత నారా చంద్రబాబును ఉతికి ఆరేశారు.సీఎం గా చేసిన అనుభవం ఉందని చంద్రబాబుకు మద్దతు ఇస్తే.. అన్ని రంగాల్లో విఫలమయ్యారని, ఈ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో మద్దతివ్వబోవమని స్పష్టం చేశారు.

see also :ప్రపంచంలోనే తొలిసారి జగన్..ఏమిటి అది ..!

see also :లోకేష్ అవినీతిని బట్టబయలు చేసిన పవన్ కళ్యాణ్

రాష్ట్ర సమస్యలకోసం 29సార్లు ఢిల్లీకి వెళ్లానని పదే పదే చెబుతున్నారని, ప్రధాని మోడీ ఏం చేస్తారని, మన బంగారం మంచిదైతే కదా? శేఖర్ రెడ్డి కేసులో లోకేష్ ఉన్నాడని, అందుకే ప్రధాని అపాయింట్ మెంట్ ఇవ్వడం లేదని తనకు సమాచారం ఉందని పవన్ చెప్పారు . చంద్రబాబు ఒత్తిడి వల్లనే అవినీతి చేయాల్సివస్తోందని, అధికార పార్టీ నేతలు తన దగ్గర గోడు వెళ్లబోసుకుంటున్నారని పవన్ తెలిపారు.

see also :ఇది రైతులపట్ల జనసేన ప్రేమ ..సంచలనం సృష్టిస్తున్న ఆడియో టేపులు ..!

ఇసుకను అడ్డగోలుగా తవ్వేస్తున్నారని, భూమాత మిమ్మల్ని క్షమించదు..లోనికి లాక్కుపోతుందని …విశాఖలో స్థలాలను టీడీపీ నేతలు కబ్జా చేస్తున్నా పట్టించుకోరా? తవ్వేకొద్దీ టీడీపీ అవినీతి బయటకు వస్తుందని … దీనికి అంతులేదా?  అంటూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు పై ప్రశ్నలవర్షం కురిపించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat