Home / ANDHRAPRADESH / వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

వైసీపీపై టీడీపీ నేతల కుట్రలు అందరికీ తెలిసేలా షేర్లు కొట్టండి ..!

చేయని తప్పులకు ..మోసాలకు వైసీపీ పార్టీకి చెందిన కింది స్థాయి నేతల దగ్గర నుండి ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని బుక్ చేద్దామని ..ప్రజల్లో దోషులుగా నిలబెడదామని తీవ్రంగా కృషి చేస్తున్న అధికార టీడీపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రితో సహా ఎంపీల వరకు అందరూ అడ్డంగా దొరికి వాళ్ళు తీసుకున్న గోతులలో వారే పడుతున్నారు.ఇటివల అధికార టీడీపీ పార్టీ ఎంపీ ,సీనియర్ నేత ,ముఖ్యమంత్రి ,ఆ పార్టీ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడి ముఖ్య అనుచరుడు సీఎం రమేష్ మాట్లాడుతూ “రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కి నమస్కారం చేయడమే కాకుండా ఏకంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఐదు కోట్ల ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని మంటగలిపారు.

See Also:నేను తలచుకుంటే బాబుకు డిపాజిట్ కూడా దక్కదు ..-మోహన్ బాబు ..!

మీకు ఆధారాలు చూపిస్తే విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తారా అని ప్రశ్నిస్తూ సహచర ఎంపీ అయిన మురళి మోహన్ ను మీడియాతో మాట్లాడాలని చెప్తాడు.ఈ నేపథ్యంలో మురళి మోహన్ పార్లమెంటు లో విజయసాయి రెడ్డి సాష్టాంగ నమస్కారం చేస్తున్న వీడియో పుటేజి ఉంది కదా ..అనగానే ఎంపీ సీరమేష్ అది ఉంది కానీ దాన్ని గురించి చెప్పొద్దని ఏకంగా పార్లమెంటు సాక్షిగా మీడియాతో అన్న మాటలను బట్టి విజయసాయి రెడ్డి ప్రధానికి ఆ విధంగా నమస్కారం చేయలేదు అని క్లియర్ కట్టుగా అర్ధమవుతుంది.

See Also:టాలీవుడ్ ఇండస్ట్రీ షాకింగ్ డెసిషన్-చిక్కుల్లో చంద్రబాబు&బ్యాచ్ …!

ఒకవేళ విజయసాయి రెడ్డి చేసి ఉండి ..వీడియో ఉంటె పచ్చ తమ్ముళ్ళు ఆగుతారా ..ఎందుకంటే అప్పటి ఉమ్మడి ఏపీలో అధికార కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై అక్రమకేసులు బనాయించి అవే నిజమంటూ తమ ఆస్థాన మీడియా ద్వారా విషప్రచారం చేసేవాళ్ళు అదే వీడియో ఉండి ఉంటె అదే ఆస్థాన మీడియాలో బ్రేకులు లేకుండా ప్రసారం చేసేవాళ్ళు కదా ..వైసీపీ శ్రేణులు ఇక ఆలస్యం ఎందుకు అందరకీ తెలిసేలా కింది వీడియోతో సహా అందరికి షేర్లు కొట్టండి ..

See Also:వైసీపీలోకి సీనియర్ స్టార్ హీరో ..ఎంపీ సీటు ఖరారు …!

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat