ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ,ముగ్గురు ఎంపీలు అధికార టీడీపీ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.ఈ క్రమంలో వైసీపీ పార్టీ సీనియర్ నేత ,ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలతో పాటుగా టీడీపీ ఎంపీలు,ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారు అని వ్యాఖ్యానించిన సంగతి తెల్సిందే .
see also : గన్ననరం టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేనికి భారీ షాక్..!!
see also : బాబుకు గట్టి షాక్..!
అయితే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడుతూ “టీడీపీలో చేరిన వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు ,తమ పార్టీ ఎమ్మెల్యేలు ,ఎంపీలు వైసీపీ నేత విజయసాయి రెడ్డితో టచ్ లో ఉన్నారన్నది అసత్యం ..మాతోనే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు .రేపో మాపో ఆ పార్టీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరతారు అని ఆయన వ్యాఖ్యానించారు ..