ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనయుడు ,మంత్రి నారా లోకేష్ నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద నిప్పులు చెరిగారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేశారు .
జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్న టీడీపీ మాజీ మంత్రి ..!
ఆయన ట్విట్టర్ వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మొత్తం పదమూడు కేసుల్లో ఏ1గా ఉన్నాడు.ప్రస్తుతం ఆయన కండిషనల్ బెయిల్ పై బయట ఉన్నాడు .
వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్రకు ఇచ్చే ఘన స్వాగతాన్ని భవిష్యత్తులో చెప్పుకోవాల
అలాంటి జగన్మోహన్ రెడ్డి ఏపీలో నేరాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది.అప్పటి ఉమ్మడి ఏపీలో తన తండ్రి ముఖ్యమంత్రి పదవిని అడ్డుపెట్టుకొని వైఎస్ జగన్మోహన్ రెడ్డి లక్షల కోట్ల అవినీతికి పాల్పడి కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా అవతరించాడు అని ఆయన హేద్దేవా చేశారు .మిగతా విషయాలు ట్విట్టర్ లో పేర్కొన్న ట్వీట్స్ చూడండి ..