ఏపీ మంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నాయుడు మరోసారి ప్రధాన ప్రతిపక్ష నేత ,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,వైసీపీ నేతలపై మరోసారి విరుచుకుపడ్డారు .ట్విట్టర్ సాక్షిగా నారా లోకేష్ నాయుడు స్పందిస్తూ వైసీపీ ఎంపీలు ప్రత్యేక హోదా కోసం అంటూ చేసిన రాజీనామాల పర్వం సరికొత్త డ్రామాను తలపిస్తుంది.
see also;
నాపై కోపంతో బీజేపీ వైసీపీ కుమ్మక్కై ఏపీకి అన్యాయం చేస్తున్నారు-చంద్రబాబు.!
లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వాళ్ళు పని చేయడం ఎలా ఉంది అంటే జగన్ కథను తీసుకొని సినిమాగా తీస్తే ఏ1 అరడజన్ దొంగలు సినిమావుతుందని ఆయన హేద్దేవా చేశారు .ఈ సినిమాల్లో నటించిన వారికి భాస్కర్ అవార్డులు కూడా ఇవ్వాలని ..బీజేపీతో కుమ్మక్కై వైసీపీ ఏపీకి అన్యాయం చేస్తుందని విరుచుకుపడ్డారు ..
see also;