Home / ANDHRAPRADESH / ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!

ఏపీ అభివృద్ధిని వైసీపీ అడ్డుకుంటుంది-గిడ్డి ఈశ్వరీ ..!

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచి ఆ తర్వాత ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రలోభపెట్టిన తాయిలాలకు లొంగి టీడీపీ పార్టీ కండువా కపుకున్న పాడేరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడ్డారు.

see also:1,000 మంది అనుచరులతో..200 బైక్ లతో భారీ ర్యాలీగా వేళ్లి వైసీపీలోకి చేరిన

see also;

ఆమె మీడియాతో మాట్లాడుతూ నారా చంద్రబాబు నాయుడు గత నాలుగేళ్ళుగా ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోకి నడిపిస్తుంటే చూస్తూ తట్టుకోలేక వైఎస్ జగన్మోహన్ రెడ్డి ,పవన్ కళ్యాణ్ అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

see also:హ్యాట్సాఫ్ జ‌గ‌న్‌..!

see also:

తమ రాజకీయ లబ్ది కోసమే ఆరోపణలు విమర్శలు చేస్తున్నారు అని ఆమె అన్నారు.వేసవి విడిది కోసం ఒకాయన పాదయాత్ర అంటూ మరొకాయన పోరు యాత్ర అంటూ అరకుకు వచ్చారు అని సెటైర్లు వేశారు ..

see also:మూస పద్దతిని మూసి నదిలో కలిపేసిన వైఎస్ జగన్..!

see also:

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat