శిఖర్ ధావన్ మరోసారి దుమ్ము దులిపాడు.ఇవాళ బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఆఫ్గనిస్తాన్ తో జరుగుతున్న టెస్టు మ్యాచ్లో శిఖర్ ధావన్ సెంచరీ పూర్తి చేశాడు. 87 బాల్స్ లో 19 ఫోర్లు, 3 సిక్సులతో సెంచరీ చేశాడు. అయితే దీంతో టెస్టు మ్యాచుల్లో లంచ్ బ్రేక్ కు ముందే సెంచరీ చేసిన ఆటగాల్లల్లో ఆరో ఆటగాడిగా శిఖర్ ధావన్ చేరిపోయాడు .
see also:ఆసియా కప్ ఫైనల్లో టీం ఇండియా ఓటమి ..!
ఈ క్రమంలోనే మరో ఓపెనర్ మురళీ విజయ్ హాఫ్ సెంచరీ కొట్టాడు . అయితే ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్లో 31 ఓవర్లు ఆడిన భారత్ వికెట్ నష్టానికి 174 పరుగులు చేసింది. ప్రస్తుతం రాహల్(1), విజయ్(53) క్రీజులో ఉన్నారు.
see also;తన భార్యతో నల్ల జాతీయుడు శృంగారం చేస్తుంటే వసీం అక్రమ్ చూస్తూ ..!
??
He also becomes the first Indian to score a century before Lunch on Day 1 of Test cricket.#INDvAFG pic.twitter.com/6stA1rdafS
— BCCI (@BCCI) June 14, 2018
Absolutely dominant! ?@SDhawan25 becomes just the sixth player to score a century before lunch on the opening day of a Test! ? #INDvAFG pic.twitter.com/FZJfR0OhVK
— ICC (@ICC) June 14, 2018