Home / CRIME / నాగవైష్ణవి కేసులో కోర్టు సంచలన తీర్పు

నాగవైష్ణవి కేసులో కోర్టు సంచలన తీర్పు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిన్నారి నాగవైష్ణవి హత్య కేసులో విజయవాడ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.. ఈ కేసులో నిందితులకు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తీర్పు ఇచ్చింది. కేసులో ఏ-1 మోర్ల శ్రీనివాసరావు, ఏ-2 జగదీష్, ఏ-3 పలగాని ప్రభాకర్‌రావు బావమరిది పంది వెంకటరావు గౌడ్.. ఈ ముగ్గురికీ కోర్టు జీవిత ఖైదు విధించింది. అతినీచమైన, హేయమైన చర్యగా న్యాయమూర్తి అభివర్ణించారు. హత్య, కిడ్నాప్‌ కింద నేరాలు రుజువైనట్టు వెల్లడించి కోర్టు నిందితులకు జీవిత ఖైదు విధించింది.

see also;కేంద్రమంత్రి అనుప్రియపై ఈవ్ టీజింగ్..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat